archiveUttarapradesh

News

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ కార్యక్రమంలో...
News

సుల్తాన్‌పూర్‌లో లవ్‌ జిహాద్‌!

మహిళను మోసం చేసిన ఫహీమ్‌ పెళ్ళి కోసమే ‘హిందు’ ముసుగు తర్వాత ఇస్లాం పుచ్చుకోమని భార్యపై ఒత్తిడి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన సుల్తాన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల ప్రతిభా సోనీ అనే హిందూ మహిళ 10...
News

హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని వీడి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం...
News

19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ...
News

దేశంలో తొలిసారిగా గోమాతకు అంబులెన్స్‌

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్య నాథ్‌ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా...
News

ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా, గవర్నర్​ అనందీబెన్​ పటేల్​లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య...
News

పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

భారీ పేలుడు కుట్ర భగ్నం చండీగఢ్: పంజాబ్‌ ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌తారన్‌లోని భికివిండ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోగలిగారు. వారి నుంచి రెండు టిఫిన్‌ బాక్సు బాంబులు,...