archiveUnion Home Minister Amit Shah

News

రామ మందిరం భూమి పూజ రోజునే కాంగ్రెస్ నిరసనలా?

న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్టు చెప్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు...
News

ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం

చంఢీగఢ్: మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ లో భాగంగా...
News

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం: రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా

న్యూఢిల్లీ: అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులన్నీ కాలరాస్తూ 47 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 'అంతర్గత కల్లోల' స్థితిని ఉద్దేశించి రాజ్యాంగంలో నిర్దేశించిన...
News

అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులు

భక్తులకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా వెల్లడి న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్‌ను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన హైలెవెల్ సెక్యూరిటీ...
News

దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వం

పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా న్యూఢిల్లీ: దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని, ఆయనను వారు తమ మనసు లోతుల...
News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా

కోల్‌క‌తా: నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని...
News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి!

కోల్‌క‌తా: కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన రోజున, శుక్రవారం ఉదయం 27 ఏళ్ళ బీజేపీ కార్యకర్త ఒకరు పాడుబడిన భవనంలో అనుమానాస్పద పరిస్థితులలో శవమై కనిపించాడు. మృతుడు అర్జున్ చౌరాసియాగా గుర్తించారు. ఉత్తర కోల్‌కతాలోని ఘోష్...
News

సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు

చైనా, పాకిస్తాన్‌ల‌కు షా పరోక్ష హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ‘ఇది నయా భారత్‌... సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించం... అమెరికా, ఇజ్రాయెల్‌ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చ‌రించారు. జమ్మూ...
News

కరోనా మహమ్మారి తర్వాత సీఏఏ అమలు తథ్యం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఆయన...
News

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సన్నాహాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్​ కోడ్​(ఉమ్మడి పౌరస్మృతి) అమలుపై మధ్యప్రదేశ్​ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు....
1 2 3 4
Page 2 of 4