archiveTRINAMOOL CONGRESS

News

ట‌చ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!

బీజేపీ నేత‌, సినీ నటుడు మిథున్ చక్రవర్తి కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో బీజేపీ వైపు చూస్తున్నారా? గత వారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో సైతం నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్యెల్యేలు...
News

కరోనా మహమ్మారి తర్వాత సీఏఏ అమలు తథ్యం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఆయన...
News

పది నిమిషాల్లో ఊరిని పేల్చేస్తా…

టీఎంసీ నేత షకీర్ అహ్మద్ బెదిరింపులు ఉత్తర దినాజ్‌పూర్(ప‌శ్చిమ బెంగాల్‌): తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు 10 నిమిషాల్లో మొత్తం గ్రామాన్ని పేల్చివేస్తానని బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నేత షకీర్ అహ్మద్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని...
News

బెంగాల్‌లో మళ్ళీ హింస.. ఇళ్ళ‌కు నిప్పు, 8 మంది మృతి!

ప‌శ్చిమ బెంగాల్‌: బెంగాల్‌లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్​ జిల్లా రాంపుర్​హట్​ ప్రాంతంలో మంగళవారం కొందరు దుండగులు ఇళ్ళ‌కు నిప్పుపెట్టగా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను ఆర్పివేసినట్టు వివరించారు....
News

త్రిపురలో దూసుకుపోతున్న బీజేపీ!

తృణమూల్‌కు రెండోస్థానం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు త్రిపుర: త్రిపురలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి...
News

గోవాలో మమతకు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో స్వాగతం!

గోవా: గోవాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ‘జై శ్రీరామ్‌’ బ్యానర్లు స్వాగతం పలికాయి. మమతా అక్టోబర్‌ 28, గురువారం ఎన్నికల ప్రచారం కోసం గోవాకు వెళ్ళినప్పుడు స్థానికులు ‘జై శ్రీరామ్‌’ నినాదాలు, పోస్టర్‌లతో...
News

పలు కేసులలో నిందితుడైన తృణమూల్‌ నేత అరెస్టు

ఎన్నికల వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మావోయిస్టు సానుభూతిపరుడు, ప్రస్తుతం తృణమూల్‌ పార్టీలో ఉన్న ఛత్రాధర్‌ మహతోను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2009లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లు...
News

బెంగాల్లో భాజపా ర్యాలీపై దాడి

పశ్చిమబెంగాల్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. కోల్‌కతాలో భాజపా చేపట్టిన రోడ్‌ షోపై తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు పరస్పరం...