గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – సీజేఐకి వినతి పత్రం అందజేసిన గో సేన ఫౌండేషన్
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, తితిదే పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోహింస ఆగాలని,...