archiveTIRUMALA TIRUPATI DEVASTHANAMS

News

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – సీజేఐకి వినతి పత్రం అందజేసిన గో సేన ఫౌండేషన్

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, తితిదే పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోహింస ఆగాలని,...
News

అలిపిరి కాలిబాట రెండు నెలలు మూసివేత…

కలియుగ వైకుంఠనాథుని దర్శించుకొనేందుకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొనే భక్తులకు.. కాలిబాట మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తితిదే చర్యలు చేపట్టింది. ఆధునికీకరణలో భాగంగా అలిపిరి - తిరుమల మెట్ల మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు....
News

హనుమంతుడి జన్మస్థానం తిరుమలే – శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమైన తితిదే

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తితిదే సిద్ధమైంది....
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌తో పాటు శాస్ర్తవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి...
News

శ్రీవారి దర్శనం నిబంధనల తొలగింపు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనలు తొలగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వారిని దర్శనానికి అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా అమల్లో ఉన్న...
News

డిసెంబర్ 25 నుంచి తిరుమలలో వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే...
News

తితిదే : విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై ఉపసంహరణ పిటిషన్‌ వెనక్కి

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. వారిపై దాఖలు చేసిన పరువునష్టం ఉపసంహరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామంటూ తిరుపతి కోర్టులో తితిదే పిటిషన్‌...
News

ISRO Scientists visited Thirumala Balaji

ISRO scientists visited Thirumala and had a Darshan of  Lord  Sri Venkateswaraswamy yesterday.Tomorrow afternoon PSLVC-49 will take off from Sriharikota SHAR into Sky. In the part of pooja the PSLVC-49...
News

తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్‌ను శ్రీవారి చెంత ఉంచారు. రేపు మధ్యాహ్నం శ్రీహరికోట షార్‌నుంచి పీఎస్‌ఎల్వీసీ-49 నింగిలోకి దూసుకెళ్లనున్నది. మనదేశానికి చెందిన ఈవోఎస్‌-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనున్నది....
1 2 3 4 5
Page 3 of 5