archiveTERRORIST ATTACK

News

”26/11′ కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..

న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి సరిగ్గా 14 ఏళ్ళు. అమాయక ప్రజలపై పాకిస్తానీ ముష్కరులు బాంబు పేలుళ్ళు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి....
News

పుల్వామా దాడుల పట్ల సంబరాలు చేసుకున్న విద్యార్థి జైలు

బెంగళూరు: మూడేళ్ళ కిందట అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు....
News

ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

కశ్మీర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్‌ బృందంపై ఉగ్ర దాడి జ‌రిగింది. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని ఆపిల్...
News

ఉగ్ర‌ దాడుల్లో ఇద్దరు భారతీయులు మృతి

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు భారతీయులున్నట్టు...
News

పుల్వామా అధికారి ఇంటిపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

జమ్ముకశ్మీర్‌.. పుల్వామా ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అహ్మద్, ఆయన భార్య, కుమార్తె చనిపోయారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 11 గంటల...