వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్ రచయిత
భాగ్యనగరం: యజుర్వేదం, సామవేదం, బుగ్వేదం, అదర్వణ వేదాల్లోని మంత్రాలను తెలుగులోకి అనువదించారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి. రాజస్థాన్లోని అజ్మేర్లో జరిగిన రిషి ఫెయిర్లో 'దివ్య వేద వాణి' పుస్తకాన్ని ప్రదర్శించారు. మర్రి కృష్ణారెడ్డి గత 25 ఏళ్లుగా కష్టపడి...









