archive#TELUGU

News

వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్​ రచయిత

భాగ్యనగరం: యజుర్వేదం, సామవేదం, బుగ్వేదం, అదర్వణ వేదాల్లోని మంత్రాలను తెలుగులోకి అనువదించారు హైదరాబాద్​కు చెందిన డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి. రాజస్థాన్​లోని అజ్మేర్​లో జరిగిన రిషి ఫెయిర్​లో 'దివ్య వేద వాణి' పుస్తకాన్ని ప్రదర్శించారు. మర్రి కృష్ణారెడ్డి గత 25 ఏళ్లుగా కష్టపడి...
ArticlesNews

అమ్మ భాషను కాపాడుకుందాం

"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్నట్లుగా జనని, జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్ద అంత రుచియైనది, అమ్మ ఒడి అంత వెచ్చనిది, భద్రమైనది. ఎన్ని భాషలు నేర్చిన...
News

మే 13 నుంచి ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్

ముంబై: అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది.  తాజాగా  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్....
News

భారత ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలతో మంత్రాలయంలో మ్యూజియం

మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి ఉత్తర ద్వారాన రంగ భవన్‌లో మూడు కోట్ల రూపాయల వ్యయంతో దాస సాహిత్య మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు దీనిని ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం ఈ మ్యూజియాన్ని ఉచితంగా...
ArticlesNews

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
News

ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి

హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా...
News

కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త

వారణాసిలో క‌రివెన నాలుగో శాఖ ప్రారంభం వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలోని కరివెన సత్రం తెలుగు తీర్థ యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాశీలో నాలుగో శాఖ ఏర్పాటు చేసింది. కార్తీక మాసంలోని పవిత్ర ఏకాదశి...
News

భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుంది

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుందని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష...
News

“అమ్మ భాష” కు గొడుగు పడదాం – భాషాభిమానుల ఐక్యవేదిక పిలుపు

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం “అమ్మ భాష” – భాషాభిమానుల ఐక్యవేదిక సభ్యులు తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అనంతరం “అమ్మ భాష” సంస్థ వ్యవస్థాపకులు శ్రీ దుర్భా శ్రీనివాస్ మాట్లాడుతూ మన మాతృభాష...
Newsvideos

‘తెలుగు పద్యం పాడుకుందాం’ ప్రత్యక్షప్రసారం

కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్తున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు తెలుగు భాషా పండితులు దిశా నిర్దేశం ప్రత్యక్షప్రసారం. యూ ట్యూబ్ : https://www.youtube.com/watch?v=AwdPb_sJD-E&feature=youtu.be ఫేస్బుక్ లైవ్ : https://www.facebook.com/vskandhra మరిన్ని...
1 2
Page 1 of 2