archive#TELUGU

News

వచ్చే ఏడాది ఇంగ్లీషు మీడియం మొదలు – జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి...
1 2
Page 2 of 2