archive#SUPREME COURT

News

ప్రఖ్యాత ఎడానూరు మఠాధిపతి పూజ్య శ్రీ కేశవానంద భారతీ స్వామీజీ శివైక్యం

కేరళలోని కాసరగోడ్ జిల్లా ఎడానూరు మఠాధిపతి పూజ్య శ్రీ కేశవానంద భారతీ స్వామీజీ సెప్టెంబర్ 6 ఆదివారం తెల్లవారుజామున నిర్యాణం చెందారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించే ఒక మైలురాయిగా నిలిచిపోయిన...
News

న్యాయ వ్యవస్థతో ఆటలొద్దు : న్యాయవాదిపై సుప్రీం ఆగ్రహం : రూ. 25000 జరిమానా

పదే పదే పిటిషన్లు వేసి, న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించినందుకు ఓ న్యాయవాదికి సుప్రీంకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. రషీద్‌ ఖాన్‌ పఠాన్‌ అనే ఈ న్యాయవాది వైఖరి న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసే విధంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వివరాలు ఇలా...
News

మొహరం ప్రదర్శనలకు సుప్రీం నో

దేశవ్యాప్తంగా మొహరం ప్రదర్శనలను అనుమతించేందుకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. అలహాబాద్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయాలని పిటిషనర్‌కు సర్వోన్నత న్యాయస్ధానం సూచించింది. ఊరేగింపులకు అనుమతిస్తూ దేశమంతటికీ తాము సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాధారణ ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేయడం సాధ్యం...
News

జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ పై పిటిషన్ తిరస్కరణ

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వ్యవహార శైలిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ గొగొయ్‌ తీరుపై ఈ వ్యాజ్యం దాఖలైంది. గత రెండేళ్లుగా వాదనల...
News

‘ప్రశాంత్ భూషణ్‌ దోషి, ఆయనది కోర్టు ధిక్కరణే.. శిక్షపై ఈనెల 20న తదుపరి విచారణ’ : సుప్రీంకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది. గతంలో ట్విటర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా...
News

ప్రశాంత్ భూషణ్ కి షాకిచ్చిన సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులేనంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2009లో ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ వివరణ, క్షమాపణలను సుప్రీం...
News

మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీం నోటీసులు

మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది....
News

హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కారం కేసు : బుధవారం విచారించనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం

హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్, ట్విట్టర్ ఇండియాలపై కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం దీనిని విచారించనుంది. హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తుత కోర్టు చర్యలను ధిక్కరించడానికి గల...
News

అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌కే

కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ఉండటాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలయ నిర్వహణపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థిస్తూనే.. తదుపరి నిర్వహణ బాధ్యత...
News

రైల్వే ట్రాకుల మీద నిద్రపోతుంటే ఆ ప్రమాదాన్ని ఎలా ఆపగలం?

దేశవ్యాప్తంగా స్వస్థలాలకు తరలివెళ్తున్న వలస కార్మికులను ఆపడం లేదా పరిస్థితిని సమీక్షించడం తమ వల్ల సాధ్యం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు అన్ని...
1 6 7 8 9
Page 8 of 9