A 50-bed free corona isolation center has been set up in Gannavaram, Krishna district, Andhrapradesh under the auspices of Sevabharati and Gopal Rao Thakur memorials with government permission. The isolation...
కరోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. సుమారుగా ప్రతి ఇంట్లోనూ కరోనా బాధితులు నేడు మనకు కనిపిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా కరోనా సోకితే దాని నుంచి తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. కాస్తో కూస్తో ఉన్న వారి పరిస్థితే ఇలా...
దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు తమకు తాముగా ముందుకు వచ్చి దేశాన్ని దేశ ప్రజలను ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడవేయడం లో విశేష కృషిని కలుపుతారు అన్న విషయం...
సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల సాధికారత కోసం , ఇందుకు కృషి చేస్తున్న “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి “రన్ ఫర్ గర్ల్ చైల్డ్” ని నిర్వహించారు. మొత్తంగా 21k, 10k, 5k రన్ విభాగాలలో 5వ...
Senior Sevabharathi activist Shri Mallikarjuna Sharma has passed away. The activists of the accompanying fields paid tributes in Sanghamitra hostel, Nandyala, Kurnool district, Andhrapradesh by praying to the Lord for...
స్వర్గీయ మల్లిఖార్జున శర్మ ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంఘమిత్ర ఆవాసము (హాస్టల్) నందు శ్రద్ధాంజలి సభ జరిగింది. మల్లిఖార్జున శర్మ గారు గత రెండున్నర దశాబ్దాల క్రితం చెంచు విద్యార్థుల కోసం భక్తకన్నప్ప...
Sri Mallikharjuna Sharma, the founder of Bhakta Kannappa Awasam (Hostel) in Srisailam, Kurnool district, has passed away. Sri. Mallikharjuna Sharma was a senior RSS Swayam Sevak in Kurnool district. Late...
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ స్వర్గస్తులయ్యారు. నిరుపేద చెంచు బాలబాలికలకు ఉచిత వసతి, భోజనం, విద్య అందించే సదాశయంతో స్వర్గీయ మల్లిఖార్జునరావు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఆ హాస్టల్ ను ప్రారంభించారు....
Bhoomi Puja was held on Friday 4/12/2020 in Tenali town of Guntur district Andhrapradesh for the construction of Sevabharati office.In this event RSS Andhra Pradesh Pranth Pracharak Shri Bharat Kumar...
వర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాలకు సేవాభారతి ఆధ్వర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితులకు అండగా నిలిచింది. వివరాల్లో కెళ్తే 2018 ఆగస్టులో కేరళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం...