archive#Russia-Ukraine war

News

కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన

కోపెన్‌హాగెన్‌: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్‌ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక...
News

ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే

ఐరాసను హెచ్చరించిన రష్యా న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత భీకర రూపం సంతరించుకుంటోంది. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చిర్రెత్తిపోతున్న పుతిన్‌ సర్కారు- మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపించింది. ఉక్రెయిన్‌ వైఖరి చివరకు మూడో ప్రపంచ...
News

ఉక్రెయిన్ నుంచి భారత్ తిరిగొచ్చిన విద్యార్థులకు తీపి కబురు

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా పలు సడలింపులు ఇచ్చిందని తెలిపింది. శాంతి, అహింసే...
News

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం… శాంతి మార్గానికే భార‌త్ ఓటు!

భారత విదేశాంగ శాఖ స్పష్టం న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై లోక్‌సభలో చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌ సిటీ బుచాలో పౌరులను...
News

రష్యా నుండి ఆయుధ సరఫరాపై భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన విష‌యం విదిత‌మే. నేప‌థ్యంలో ఆ దేశం నుండి భారత్‌కు జరుగుతున్న ఆయుధాల సరఫరాపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. భ‌విష్య‌త్‌లో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందనే దానిపై...
News

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు

ప్ర‌క‌టించిన రష్యా రక్షణ శాఖ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని...
News

భారత్ సాయం కోరిన ఉక్రెయిన్

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌ భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించ గల శక్తి భారత్‌కు ఉందని, ఈ నేపథ్యంలో తమకు అండగా నిలవాలని ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్‌ విషయంలో ప్రధాని మోదీ జోక్యం...