archive#Rashtriya Swayamsewak Sangh

NewsProgramms

దేశం మారుతోంది – శ్రీ రాంమాధవ్

దేశంలో ఒకప్పుడు "మేము సెక్యులర్ వాదులం" అని చెప్పుకునేందుకు పలువురు పోటీ పడే వారని, ప్రస్తుతం "మేము హిందువులం. హిందుత్వ వాదులం" అని గర్వంగా ప్రకటించుకుంటున్నామని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారణి సభ్యులు శ్రీ రామ్ మాధవ్ పేర్కొన్నారు....
ArticlesNews

సంఘ పథ నిర్దేశకులు పూజ్యశ్రీ గురూజీ

గురూజీ అని పిలవబడే మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ ఆంగ్ల తేది 1906 ఫిబ్రవరి 19, మాఘ బహుళ ఏకాదశి నాడు సదాశివరావు , లక్ష్మిబాయి దంపతులకు జన్మించారు. వారిరువురిని భావూజీ, తాయీజీ అని పిలిచేవారు. మాధవ్ జననం వారి మేనమామ బాలకృష్ణ...
ArticlesNews

మహాత్మా గాంధీకి నిజమైన వారసత్వం ఆర్‌ఎస్‌ఎస్!

* నేడు మహాత్ముని 74వ వర్ధంతి  మహాత్మా గాంధీగా ప్రసిద్ధి చెందిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతిని మనం జరుపుకుంటున్న సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) గాంధీ వారసత్వానికి నిజమైన వారసునిగా స్పష్టంగా ఉద్భవించింది. మహాత్మా గాంధీ దృఢమైన...
ArticlesNews

గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూభయ్యా

రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్)  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు....
News

లోక‌మంతా సోదరభావం వ్యాప్తి చేస్తున్న భారత్

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ అగర్తలా: శాంతిని ప్రేమించే దేశమైన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ తెలిపారు. అగర్తలాలో ఆయన...
News

పద్మభూషణ్ డాక్ట‌ర్ ఆర్‌.నాగ‌స్వామికి ఆర్‌.ఎస్‌.ఎస్ ఘ‌న నివాళి

చెన్నై: పద్మభూషణ్ పుర‌స్కార గ్ర‌హీత డాక్ట‌ర్ ఆర్‌.నాగస్వామి చెన్నైలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 91 ఏళ్ళు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌.ఎస్.ఎస్‌.) ఆయ‌నకు ఘ‌న నివాళుల‌ర్పించింది. నాగస్వామి భారతీయ కళలో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రాచీన శిలాశాసనాలు, వాస్తుశిల్పం,...
1 2
Page 2 of 2