archive#Rashtriya Swayamsewak Sangh

ArticlesNews

అసామాన్య వ్యక్తిత్వం శ్రీ గురూజీ గోళ్వల్కర్‌

అస్పృశ్యత, అంటరానితనం అనేవి.. సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన.. వీటిని పెద్దరాయిని క్రేన్‌తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కాని ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు,...
News

కీడుచేసే ‘రాత‌’ల‌పై ప‌రువు న‌ష్టం దావా!

పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో సంఘ్‌ గురించి అభ్యంతరకర వివ‌ర‌ణ‌ ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌, ర‌చ‌యిత‌పై కోర్టును ఆశ్ర‌యించిన కార్య‌క‌ర్త‌ ముంబై: త‌మ పుస్త‌కాలు, ర‌చ‌న‌ల‌తో స‌మాజాన్ని ఉత్తేజ‌ప‌ర‌చాల్సిన ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌, ర‌చయిత‌లు పెడ‌తోవ ప‌డుతూ స‌మాజానికి కీడు చేసే రాత‌ల‌కు పూనుకొంటున్నారు. శేత్ ప్రకాష్‌న్...
NewsProgramms

కుహనా మేథావులు నిజమైన చరిత్రను మరుగుపరచారు – ప్రముఖ రచయిత రతన్ శార్దా

విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత, విశ్లేషకులు డాక్టర్ రతన్ శార్దా రచించిన “CONFLICT RESOLUTION - THE RSS WAY” అనే ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.  సాహితీ సుధ ఫౌండేషన్, సమాలోచనల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
News

రానున్న కాలంలో కాషాయమే జాతీయ పతాకం కావచ్చు

ఆర్‌ఎస్ఎస్‌ కర్ణాటక ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌ భట్‌ బెంగ‌ళూరు: కాంగ్రెస్‌ కుట్ర పూరిత విధానాల వలన భారత పతాకం మారిందని, రానున్న కాలంలో కాషాయ ధ్వజమే జాతీయ పతాకం కావచ్చునని కర్ణాటక ఆర్‌ఎస్ఎస్‌ ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌...
News

“ది కాశ్మీర్ ఫైల్స్” థియేటర్లలో RSS ప్రార్థన చేస్తున్న ప్రేక్షకులు

"ది కాశ్మీర్ ఫైల్స్" చలన చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.90లలో కాశ్మీర్లో హిందువులపై ముస్లిములు, పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు జరిపిన దారుణ మారణ హోమానికి దృశ్య రూపమే 'ది కాశ్మీర్ ఫైల్స్' చలన చిత్రం. 'ది కాశ్మీర్...
ArticlesNews

భారత్ స్వయం సమృద్ధి సాధించాలంటే… దేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలి – ఆర్ ఎస్ ఎస్

* అఖిల భారతీయ ప్రతినిధి సభలలో తీర్మానం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ ప్రతినిధిసభలు ఈ ఏడాది గుజరాత్ లోని కర్ణావతిలో జరుగుతున్నాయి. మార్చ్ 11 నుంచి జరుగుతున్న ఈ సభలు నేటితో ముగియనున్నాయి. ఈ సభలలో దేశంలోని అన్ని రాష్ట్రాల...
News

నాలుగేళ్ళ‌లో ల‌క్ష మంది యువ‌త ఆర్‌.ఎస్‌.ఎస్‌లో చేరిక‌

క‌ర్ణావ‌తి: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా నిత్యం జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై నాలుగేళ్ళ‌లో ల‌క్ష మందికిపైగా యువ‌త ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరార‌ని సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్...
News

బోటులో వెళుతూ కూడా లేటు చేయకుండా ఆరెస్సెస్ ప్రార్థన

బోటు ప్రయాణంలో ఉన్న కొందరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ దైనందిన కార్యక్రమం శాఖా సమయం కావడంతో ఆ బోటులోనే అందరూ కలిసి ఆర్ ఎస్ ఎస్ ప్రార్ధన చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భేడ్ ద్వారకలో...
NewsProgramms

శ్రీ వెంకయ్య నాయుడి చేతులమీదుగా “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” పుస్తకావిష్కరణ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో జిల్లా ప్రచారక్, విభాగ్ ప్రచారక్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సేవా ప్రముఖ్.... ఇలా వివిధ స్థాయిలలో పనిచేసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యంలో ఎందరో కార్యకర్తలకి...
1 2
Page 1 of 2