archiveMAKE IN INDIA

News

అభివృద్ధి చెందిన దేశం అంటే తయారీ రంగాన్ని విస్తరించాలి: మోడీ

మంగ‌ళూరు: అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు దేశం లోని తయారీ రంగాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా విస్తృతం చేయడం అనేది చాలా అవసరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దాదాపుగా రూ. 3,800...
News

స్వయం సమృద్ధి సాధించడం మినహా మార్గం లేదు

న్యూఢిల్లీ: అత్యంత ముఖ్యమైన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం మినహా భారత దేశానికి మరొక దారి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెమీకండక్లర్లు వంటి కీలకాంశాల్లో స్వయంసమృద్ధి కోసం కృషి చేయడం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’...
News

దేశ రక్షణకు సన్నద్ధంగా నేవీ

భారత నౌకాదళ అధిపతి హరికుమార్ వెల్ల‌డి న్యూఢిల్లీ: దేశ ఉత్తర సరిహద్దులోని పరిస్థితులు, కరోనా తదితర సవాళ్లను భారత నౌకాదళం సమర్థంగా ఎదుర్కొందని అధిపతి అడ్మిరల్ ఆర్​ హరి కుమార్ పేర్కొన్నారు. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మేక్...
News

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న వందే భారత్ రైళ్లు…

'మేకిన్ ఇండియా'లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. లాంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను...
News

మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్

భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)' సమావేశంలో...
News

మేక్ ఇన్ ఇండియా – కోటి రూపాయల యంత్రాన్ని 9 లక్షలకే తయారు చేసేశారు – హమారా భారత్ మహాన్

విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉమ్మడి కృషికి, నైపుణ్యాలకు మరో ఘనత సాధ్యమయింది. తద్వారా కర్మాగారానికి భారీగా నిధులు ఆదా చేసి ప్రశంసలందుకున్నారు విశాఖ ఉక్కు కర్మాగారంలోని కొందరు ఉద్యోగులు. దాదాపు వారి రెండు నెలల కష్టానికి ఫలితం దక్కింది. ఈ విజయంలో...
News

6జలాంతర్గాములకు త్వరలో బిడ్లు

భారత నౌకాదళం అవసరాల కోసం ఆరు జలాంతర్గాములను రూ.55,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మింపజేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి బిడ్‌ దాఖలు ప్రక్రియ అక్టోబరులో ప్రారంభం కానుంది. చైనా నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో పెట్టుకుని అదనంగా జలాంతర్గాములను సమీకరించుకోవాలని మన...