archiveKABUL

News

అఫ్గాన్​లో బాంబు దాడి.. ఏడుగురు దుర్మరణం!

కాబూల్‌: అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్‌ మరోమారు బాంబు దాడితో దద్దరిల్లింది. ఓ మసీదుకు సమీపంలో జరిగిన పేలుళ్ళ‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుళ్ళ అనంతరం.. ఘటనాస్థలిలో దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు...
News

ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్‌ దాడి: ఐసిస్‌

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్‌ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్‌ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆఫ్ఘన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న...
News

నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి!

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది....
News

తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి...
News

వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో 33 మంది మరణించారు....
News

ఆఫ్ఘన్ సంక్షోభంపై భారత్ చర్చలు ప్రశంసనీయం

తాలిబన్ల ప్రకటన కాబూల్‌: భారత్‌తో సత్సంబంధాలే కోరుకుంటున్నామని తాలిబన్‌ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్‌ ముత్తాఖీ స్పష్టం చేశారు. అన్ని దేశాలతో సామరస్య వాతావరణం కోసమే తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తొలిసారిగా బీబీసీ ఉర్దూకు చెందిన మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన...
News

ఆఫ్ఘనిస్థాన్‌ మసీదులో మళ్ళీ బాంబు పేలుడు

12 మందికి గాయాలు కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని మసీదులో మళ్ళీ బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. నంగర్‌హర్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ ఘర్‌ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానిక ముల్లాతో...
News

కాబూల్ నుండి నీటిని పంపిన ఆఫ్ఘన్ అమ్మాయి – అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలంలో సమర్పించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఒక ఆఫ్ఘన్ అమ్మాయి పంపిన కాబూల్ నది నీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం (అక్టోబర్ 31, 2021) అయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో సమర్పించారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఓ బాలిక కాబూల్ నది నుండి నీటిని సేకరించి అయోధ్యలో...
News

ఉగ్రవాదులకు చైనా సాయం!

బీజింగ్‌: ఆఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా మరో అడుగు ముందకేసింది. ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్‌ డాలర్ల సాయాన్ని మానవత్వం పేరుతో ఉగ్రవాదులకు అందజేసింది. ఇందులో భాగంగా.. దుప్పట్లు, జాకెట్లు అఫ్గాన్‌కు సరఫరా...
News

మహిళలపై తాలిబన్ల దౌర్జన్యం!

కాబూల్‌: విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్‌ మహిళలు చేపడుతున్న నిరసనలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. కాబుల్‌లో ప్రదర్శన చేపట్టిన మహిళలపై హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6-12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ ‘స్పాంటేనియస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ అఫ్గాన్‌...
1 2 3
Page 1 of 3