archiveISLAMIC TERROR

News

దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA

చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ). చెన్నై విభాగం ఎన్​ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్​లోని నగావ్​ పుర్బాపుర్​కు...
News

ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి భయంతో ఇండోనేషియాలో ఈస్టర్ వేడుకలపై ఆంక్షలు

ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ముప్పు తరువాత, ఈస్టర్ వేడుకల కోసం ఇండోనేషియాలోని చర్చిల చుట్టూ భద్రత కట్టుదిట్టం చేయబడింది. మార్చి 28 న దక్షిణ సులవేసిలోని ఒక చర్చిపై ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు. ఆ ఘటనలో 20 మందికి...
News

కాశ్మీర్ : బురఖాతో వచ్చి పోలీసును చంపిన ఉగ్రవాదులు

లోయలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు ఉగ్రవాదులు ఒక పోలీసును చంపారు. రమీజ్ రాజా అనే పోలీసును భారతీయ జనతా పార్టీ నాయకుడు మహ్మద్ అన్వర్ ఖాన్ ఇంట్లో రక్షణ కోసం నియమించారు. ఆ అన్వర్ ఖాన్ ఇంట్లో డ్యూటీలో...
News

బంగ్లాదేశ్ లో పెట్రేగుతున్న మతోన్మాద మూక

భారత ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించడంపై ఆ దేశంలో శని, ఆదివారాలు అల్లర్లు చెలరేగాయి. హిఫాజత్‌ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో నిరసన చేపట్టారు. హిందూ దేవాలయాలపై దాడికి...
ArticlesNews

పాకిస్థాన్ : ఇస్లాం మ‌త మార్పిళ్ల‌ను బ‌హిర్గ‌తం చేశాడని హిందూ జ‌ర్న‌లిస్టును చంపేశారు

పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో ‌ఒక టీవీ చానెల్‌‌లో ప‌నిచేస్తున్నజ‌ర్న‌లిస్టును కొంత మంది ఇస్లాం మ‌తోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం....... అజ‌య్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్‌, ఒక ఉర్దూ వార్త...
News

ఢిల్లీ : ముస్లిం యువతిని వివాహమాడిన దళిత యువకుడు : దళిత కాలనీపై ముస్లిం మూక దాడి, విధ్వంసం

ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ లోని ఒక దళిత కాలనీపై శనివారం రాత్రి ఒక ముస్లిం ముఠా దాడి చేసింది. ఒక దళిత వ్యక్తి తన ముస్లిం ప్రియురాలిని వివాహం చేసుకున్నాడన్న కారణంతో ముస్లిములు ఆ దళిత కాలనీపై దాడికి దిగారు....
News

మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట  కొనసాగుతోంది.  అదే క్రమంలో, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోపోర్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజాను కాల్చి చంపాయి.  అధికారుల సమాచారం ప్రకారం, సోపోర్‌లోని తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు...
News

ఎంఐఎం నేత కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి మృతి

ఇటీవల ఆదిలాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్‌ జమీర్‌(52) మృతిచెందాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశాడు. ఈ నెల 18న ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్‌.. జమీర్‌పై కాల్పులు జరిపాడు....