archiveIntelligence

News

పాక్​ వలపు వలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి!

న్యూఢిల్లీ: వలపు వలలో చిక్కుకుని పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్​గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, అతడిని పాకిస్తాన్‌కు...
News

భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్‌ ప్యాడ్‌ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ...
News

గుజరాత్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్​ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్​లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు. నిఘా వర్గాల...
News

భారత్​పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు!

న్యూఢిల్లీ: భార‌త దేశంపై మ‌రో కుట్ర జ‌రిగింది. దీని ఫ‌లిత‌మే స‌రిహ‌ద్దుల్లో దాదాపు 135 ఉగ్ర‌వాదులు దేశంలోకి చొర‌బ‌డేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేర‌కు బీఎస్‌ఎఫ్​ కశ్మీర్​ ఇన్‌స్పెక్టర్​ జనరల్​ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి న‌క్కి ఉన్నార‌ని,...
News

రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు!

ఇంటెలిజెన్స్ హెచ్చరిక న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా...
News

భారత్‌పై ఐసిస్‌ కన్ను!

నిఘా వర్గాల హెచ్చరిక సానుభూతిపరుల్లో కేరళీయులు న్యూఢిల్లీ: అఫ్గాన్‌ నుంచి 25 మంది ఐసిస్‌ సానుభూతిపరులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని...