archive#Indian students

News

పాకిస్తాన్‌ డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, ఉద్యోగాలూ రావు!

తేల్చి చెప్పిన‌ యూజీసీ, ఐఏసీటీఈ  న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో చేసిన డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, వాటితో ఉద్యోగాలూ రావ‌ని యూజీసీ, ఐఏసీటీఈ తేల్చి చెప్పాయి. పాకిస్తాన్‌లో భారత విద్యార్థులు డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దని స‌ల‌హా ఇచ్చాయి. అక్క‌డి విశ్వవిద్యాలయాల్లో చేసిన...
News

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు భారతీయులు మృతి

సంతాపం తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాసింజర్‌ వ్యాన్‌.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను హర్‌ప్రీత్‌ సింగ్‌,...
News

సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు

సుమీ: ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్టు మంగళవారం కేంద్రం వెల్లడించింది. దీనితో యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయుల తరలింపులో చివరి గండం గడిచినట్ట‌యింది. సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే...
News

ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు

పొరుగు దేశాల్లో న‌లుగురు కేంద్ర మంత్రులు వాణిజ్య‌, నావికా ద‌ళ విమానాల వినియోగం ఇప్ప‌టికే దాదాపు 18 వేల మంది స్వ‌దేశానికి... న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే...
News

‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న...
News

99 దేశాల్లో భారతీయ విద్యార్థులు

భారత విదేశాంగ శాఖ వెల్ల‌డి న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో మన విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నట్టు... మొత్తంగా అన్ని దేశాల్లో కలిపి 11.33 లక్షల మంది విద్యార్థులున్నట్టు, వారిలో 80-85 శాతం మంది పీజీ విద్యకే వెళ్ళినట్టు విదేశాంగ...
News

భారతీయ విద్యార్థుల తరలింపున‌కు రష్యా బస్సులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖర్కోవ్, సుమీ నగరాల నుంచి భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశీయులను రష్యా సరిహద్దు బెల్గొరాడ్ రీజియన్‌కు తరలించడానికి 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని రష్యా ప్రకటించింది. రష్యా అగ్రస్థాయి మిలిటరీ జనరల్ ఈ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని యుద్ధం...
News

సరిహద్దులకు చేరిన భారత విద్యార్థులు

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారత విద్యార్థుల తరలింపునకు రంగం సిద్ధమైంది. పోలాండ్, హంగరీ, రొమేనియా సరిహద్దులకు 470 మందిని తరలించారు. ఆయా దేశాల విమానాశ్రాయాల నుంచి భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఉక్రెయిన్‌-పోలాండ్...