archiveIndian Air Force

News

చైనా సరిహద్దుల్లో ‘ప్రళయ్‌’ పేరుతో భారత్‌ వాయుసేన విన్యాసాలు!

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు భారత వాయుసేన ఐఏఎఫ్‌ సిద్ధమైంది. తూర్పు సెక్టర్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఫైటర్‌జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లతో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టనుంది....
News

ఘనంగా రక్షణ దళాల వెటరన్స్‌ డే

రక్షణ దళాల వెటరన్స్ డే అత్యంత గౌరవ భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్...
News

భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం

న్యూఢిల్లీ: భారత వాయుసేన 90వ వార్షికోత్సవం చండీగఢ్​లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం...
News

వాస్తవధీనరేఖ వెంట భారత వాయుసేన విస్తరణ ప‌నులు

జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపాన చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించే ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్‌బీడబ్ల్యూఎల్‌) స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర...
News

2025 నాటికి మిగ్ విమానాల తొలగింపు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణ‌యం న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాప్ మరో స్కా్డ్వ్రన్‌కు వీడ్కోలు పలకాలని, 2025 కల్లా సైన్యంలోని ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో...
News

దేశంలో మరో హనీట్రాప్ కలకలం!

న్యూఢిల్లీ: దేశంలో మరో హనీట్రాప్‌ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్‌ చేసింది. దీంతో ఆ అధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్‌కు చెందిన మహిళ హనీ...
News

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు మరింత స‌మ‌ర్థ‌వంతం

న్యూఢిల్లీ: రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు.. భారత వాయుసేన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ ను పరీక్షించింది. బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని...
News

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ

ఆమోదించిన కేంద్రం న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక...
News

దేశీయ అవసరాలకు తగ్గట్టు రఫేల్‌లో మార్పులు

రక్షణ శాఖ నిర్ణ‌యం న్యూఢిల్లీ: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 30 రఫేల్ విమానాలు భారత్‌కు చేరుకోగా మరో మూడు డిసెంబర్‌లో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు...
News

కుప్పకూలిన మిరాజ్… పైలెట్ సురక్షితం

భోపాల్‌: మిరాజ్-2000 శ్రేణికి చెందిన ఓ యుద్ధ విమానం మధ్యప్రదేశ్ లో నేలకూలింది. బింద్ జిల్లాలోని మంకాబాద్‌ వద్ద ఓ నిర్జన ప్రదేశంలో ఈ ఫైటర్ విమానం కూలిపోయింది. రోజువారీ శిక్షణలో భాగంగా ఎయిర్ బేస్ నుంచి నింగికి ఎగిరిన మిరాజ్...
1 2
Page 1 of 2