గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వాలే!.. ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం
న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదని ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. గుజరాత్లోని...