archiveHIMACHAL PRADESH

News

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వాలే!.. ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం

న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదని ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. గుజరాత్‌లోని...
News

హిమాచల్​ప్రదేశ్​లో చైనా మహిళ.. నకిలీ పత్రాలు, రెండు దేశాల కరెన్సీ స్వాధీనం

మండి: హిమాచల్​ప్రదేశ్‌లోని మండి జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న ఓ చైనా మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె నివాసాన్ని తనిఖీ చేసిన అధికారులకు కొన్ని నకిలీ పత్రాలతో పాటు కొంత నగదు దొరికిందని పోలీసులు తెలిపారు. అయితే, అక్టోబరు 22న ఆమెను...
News

18500 అడుగుల ఎత్తులో ఆరెస్సెస్ శాఖ

దేశభక్తికి, క్రమశిక్షణకి, పట్టుదలకి, కార్య దక్షతకి, కార్య కుశలతకి మారుపేరు ఆరెస్సెస్ స్వయంసేవకులు. 1925 విజయదశమి పర్వదినాన మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభమైన ఆరెస్సెస్ శాఖ నేడు దశ దిశలా వ్యాపించి దేశంలోని అన్ని ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రాకిందంటే... దాని...
News

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఖలిస్థాన్ జెండాలు, రాతల కలకలం

* పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆ రాష్ట్ర సీఎం... నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక. హిమాచల్ ప్రదేశ్‌ శాసన సభ ప్రధాన ద్వారానికి, ప్రహరీ గోడకు ఖలిస్థాన్ జెండాలను కట్టడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
News

గొప్ప పర్యాటక ప్రాంతంగా ‘గోవుల అభయారణ్యం’!

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో 11 ఆవుల అభయారణ్యాలను పర్యాటక రంగానికి అనుసంధానం చేసే ప్రతిపాదనపై బిజెపి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ‘‘సిమ్లా జిల్లాలోని సున్నీ వద్ద ఉన్న గోవుల అభయారణ్యంలో రూ. 2.22 కోట్లతో నిర్మాణ పనులు...
News

నన్ను కొట్టి, హత్య చేసేవారు…

కంగనా రనౌత్‌ ఆరోపణ కిరాత్‌పూర్‌ సాహిబ్‌: కిరాత్‌పూర్‌ సాహిబ్‌ పట్టణంలో నిరసన తెలుపుతున్న రైతులు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కారును ఆపి, చుట్టుముట్టారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ పరిస్థితులను ఇన్‌స్టాగ్రాంలో వివరించింది. స్వస్థలమైన హిమాచల్‌ ప్రదేశ్‌...
News

హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడ్డ కొండచరియలు.. సహాయ కార్యక్రమాల్లో జవాన్లు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. రోడ్డుపై వాహ‌నాలు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవడంతో ట్ర‌క్కు, బ‌స్సు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. రిక్‌కాంగ్ పియో-షిమ్లా జాతీయ ర‌హ‌దారిపై ఉన్న కిన్నౌర్ వ‌ద్ద మ‌ధ్యాహ్నం 12.45 నిమిషాల‌కు కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన‌ట్లు ఐటీబీపీ తెలిపింది....
News

ఇక్కడికి రాకండి..వెనక్కి వెళ్లిపోండి – 8000 మంది పర్యాటకులను తిప్పి పంపిన ఉత్తరాఖండ్‌

కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలను అతిక్రమించిన...