archiveDELHI HIGH COURT

News

స్మృతి ఇరానీపై ట్వీట్లు తీసేయండి… కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు పంపింది. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు,...
News

‘అగ్నిపథ్​’పై​ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్​, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖల‌య్యాయి. ఈ పెండింగ్​ పిటిషన్లను ఢిల్లీ...
News

ట్విట్ట‌ర్‌ను నిల‌దీసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్ళ‌పై అభ్యంతరకర కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్ళ‌పై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌కు చురకలు అంటించింది. 'AtheistRepublic' అనే ట్విటర్‌ పేజీలో...
News

మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే

కోర్టులో మహిళ పిటిషన్ 170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత...
News

నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉంది – ఢిల్లీ హైకోర్టు

భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్‌...
News

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు...
News

పాపం జుహీ చావ్లా : ప్రచారం కోసం ప్రాకులాట : రూ.20లక్షల జరిమానా

ఇటీవల పర్యావరణవేత్తగా అవతారమెత్తిన బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల...
News

వాట్సప్ గీత దాటుతోంది – కేంద్రం

కొత్త ప్రైవసీ విధానాన్ని అంగీకరించాల్సిందిగా వాట్సాప్‌ తన వినియోగదారులను తీవ్రస్థాయిలో బలవంతం చేస్తోందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు చట్టమయ్యేలోగా రోజూ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని కేంద్రం పేర్కొంది. వాట్సాప్‌...
News

భారత చట్టాలు మాకు వర్తించవు… ఢిల్లి హైకోర్టులో గూగుల్ వింత వాదన..

భారత ప్రభుత్వ కొత్త డిజిటల్‌ నిబంధనలు తమ సెర్చి ఇంజిన్‌కు వర్తించవని అమెరికా సంస్థ గూగుల్‌ వాదించింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును కోరింది. ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను ఇంటర్నెట్‌ నుంచి తొలగించే విషయమై దాఖలైన కేసులో.. దిల్లీ...
News

ట్విట్టర్ తో సహా అన్ని బహుళజాతి సంస్థలు భారత చట్టాలను గౌరవించాల్సిందే… ఢిల్లీ హైకోర్టు…

దేశంలోని కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్‌ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్‌ మీడియా ట్విటర్‌ పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ట్విటర్‌ పాటించడంలేదంటూ అమిత్‌ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది....