archiveDefense Minister Rajnath Singh

News

ఆగ్నేయాసియా దేశాలతో మందుపాత్రలపై రాజ్‌నాథ్ చర్చ

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలతో జరిపే సమాలోచనలలో చైనా దురాక్రమణ విధానాలను ఎండగట్టడంతోపాటు మందుపాతరల తొలగింపు సమస్యపై కూడా చర్చింపనున్నారు. 1980వ దశకంలో యుద్ధాలు ముగిసినప్పటికీ, వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన మందు పాతరల...
News

గిల్గిట్-బాల్టిస్థాన్‌, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో చేరాల్సిందే..

శ్రీనగర్‌: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేడు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో నూతన దశను చూస్తున్నాయని చెబుతూ గిల్గిట్-బాల్టిస్థాన్‌ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలు కూడా భారత్‌లో చేరాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్...
News

పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి గతంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సింది…

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) విషయంలో 1971లో భారత్‌-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్....
News

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణకు మోదీ కృషి అభినందనీయం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో రష్యా- ఉక్రెయిన్ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న 22 వేల...
News

సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశానికి సంపూర్ణ భ‌ద్ర‌త‌: రాజ్‌నాథ్ సింగ్

మణిపూర్‌: సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సంపూర్ణ భ‌ద్ర‌త‌లో ఉన్న‌ట్ట‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మణిపూర్‌లోని మంత్రి అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్‌క్వార్టర్స్ ని శుక్రవారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. క్లిష్ట భౌగోళిక...
News

తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు సాయం పెంపు

న్యూఢిల్లీ: తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు ఆర్థిక సాయం పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి పట్ల మానవతావాద దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ట్వీట్...
News

‘అగ్నిపథ్‌’లో కులప్రాధాన్యత ఉండ‌దు… అవ‌న్నీ పుకార్లు!

న్యూఢిల్లీ: అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆర్​ఎస్​ఎస్​కు చెందిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్​ నియామకాలను అదే విధంగా చేపడుతోందన్నారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్. నాలుగేళ్ళ‌ తర్వాత సైన్యంలోకి...
News

ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ హస్తం: రాజ్నాథ్ సింగ్

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది చివర్లో నిర్వహించేందుకు గట్టి అవకాశాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల విభజన...
News

గల్వాన్ అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి

న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ళ కింద‌ట చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసి అమరులైన గల్వాన్...
News

సాయుధ బలగాల్లో కొత్త సర్వీస్ ‘అగ్నిపథ్ ’

న్యూఢిల్లీ: యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్ళ‌ కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు...
1 2
Page 1 of 2