archiveDefense Minister Rajnath Singh

News

వియత్నాంకు 12 హై స్పీడ్ బోట్లను అప్పగించనున్న భారత్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల ఎనిమిదోతేదీన‌ వియత్నాం వెళ్ళ‌నున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్‌తో రక్షణ పరమైన సహాకారంపై చర్చలు జరుపుతారు. ఈ...
News

‘స్వదేశీ యుద్ధ నౌక’లను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్

ముంబై: ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ముంబైలోని మాజగావ్‌ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్‌...
News

పిచ్చి వేషాలు వేస్తే తొక్క‌తీస్తాం!

చైనాకు భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చ‌రిక‌ న్యూఢిల్లీ: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి...
News

పాక్ కొత్త ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ హితబోధ‌

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని హితవు పలికారు. “ఉగ్రవాదాన్ని అరికట్టాలని నేను అతనికి తెలియజేస్తున్నాను. అతనికి నా శుభాకాంక్షలు”...
News

నెహ్రూ, ఇందిరా హయాంలోనే భారత్ భూభాగాలు కోల్పోయింది!

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్‌: గాల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత ఒక అంగుళం భూభాగం కూడా కోల్పోలేదని స్పష్టం చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పాలనలోనే భారత భూభాగాన్ని పొరుగు దేశాలు అక్రమంగా ఆక్రమించాయని...
News

12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌

లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై నిన్న‌ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08...
News

రష్యా మంత్రులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

చర్చకు వచ్చిన చైనా చొరబాట్ల అంశం న్యూఢిల్లీ: రష్యా మంత్రులతో జరిగిన సమావేశంలో దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనా చొరబాటు అంశాన్ని లేవనెత్తారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈరోజు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్‌...
News

23 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని...
1 2
Page 2 of 2