ఎన్ ఎస్ జీకి ఆ సత్తా ఉంది – అమిత్ షా
మెరుపుదాడులు, బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత ఆ సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్ సరసన భారత్ చేరిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. సైనికులపై దాడికి ప్రతీకారంగా శత్రుభూభాగంలోకి చొచ్చుకువెళ్లి దాడి చేయగల సామర్థ్యం ఉందని నిరూపించామన్నారు. కోల్కతా...