archiveCHENNAI

News

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది. చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌...
News

జమాత్ సమ్మతి పొందితేనే ‘చ‌వితి’ జ‌రుకోండి – మ‌ద్రాస్‌ హైకోర్టు

చెన్నై: కొద్ది రోజుల క్రితం, మద్రాస్ హైకోర్టు కోయంబత్తూర్ పోలీసులను స్థానిక జమాత్ నుండి సమ్మతి పొందిన తరువాత, ముస్లింలు అధికంగా నివసించే హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవ‌డానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. ఉక్కడం సౌత్‌లోని పుల్లకాడు హౌసింగ్‌...
News

పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద?

పూరి: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది? అందులోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది....
News

నటరాజ స్వామికి బంగారు చిత్రపటం

చెన్నై: ప్రముఖ శైవక్షేత్రం చిదంబరం నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు సమర్పించిన బంగారు పూత శివకామసుందరి సమేత నటరాజస్వామివారి చిత్రపటాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వీఏ నటరాజన్‌ ఈ చిత్రపటాన్ని కుంభకోణంకు చెందిన ప్రముఖ...
News

తప్పు తెలుసుకున్న దొంగ!

చెన్నై: చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ శివాలయంలో జూన్ 17న అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీ పగల గొట్టి నగదు అంతా దోచుకుపోయాడు. ఈ చోరీపై ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో...
News

చెన్నై నుంచి కేదార్నాథ్, బదరీనాథ్‌లకు ప్రత్యేక విమానాలు

చెన్నై: చెన్నై నుంచి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ప్రాంతాల సందర్శనకు భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక పర్యాటక విమానం నడుపనుంది. చెన్నై నుంచి ఈ నెల 29వ తేదీ బయల్దేరే ఈ పర్యటనలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి,...
News

చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌!

చెన్నై: చెన్నైలో న‌డి రోడ్డు మీద బీజేపీ నాయ‌కుడిని ప‌లువురు దుండ‌గులు హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మృతి చెందిన నాయ‌కుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్‌గా గుర్తించారు. త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని గ‌తంలోనే అత‌డు అధికారుల‌కు తెలిపారు....
News

రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు

చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు...
News

పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి

న్యాయం కోసం హిందూ కుటుంబం మోకాళ్ళ‌పై నిరసన చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ హిందూ కుటుంబానికి చెందిన రూ.12 కోట్ల ఆస్తిని ఓ పాస్టర్ ఆక్రమించాడు. దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించి, విఫలమవడంతో కుటుంబ సభ్యులు తమ ఆస్తిని రికవరీ చేయాలని...
News

తమిళనాడులో భారీ వర్షాలు

పాఠశాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26...
1 2
Page 1 of 2