archiveBIHAR

News

ప్రధాని హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర…నిందితుల అరెస్ట్!

పాట్నా: సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వ తేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి...
News

బీహార్‌లో హిందూ వివాహిత‌కు ముస్లిం వేధింపులు.. ప్ర‌శ్నించినందుకు కుటుంబ స‌భ్యుని హ‌త్య‌!

బీహార్: బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ముస్లిం యువ‌కుడు మహ్మద్ అజ్లాం నదాఫ్ హిందూ వివాహిత‌ను నిత్యం వేధిస్తున్నాడు. ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు ఇత‌ర ముస్లింల‌తో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో ఒక మహిళ స‌హా న‌లుగురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఈ ఘటన ఘనశ్యాంపూర్...
News

‘భారత్​ బంద్​’ పిలుపుతో గ‌ట్టి భద్రత, 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​

న్యూఢిల్లీ: త‌్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను...
News

ఇద్దరు చైనీయుల అరెస్టు!

న్యూఢిల్లీ: వీసా లేకుండా భారత్‌లోకి ప్ర‌వేశించి, రెండు వారాల పాటు ఇక్క‌డే ఉన్నారు ఇద్ద‌రు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండ‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వారిద్ద‌రు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలోని ప్రాంతాల్లో ఉన్నార‌ని అధికారులు...
News

బీహార్ : రోజూ 15 మంది పిల్లలు మిస్ అవుతున్నారు

బీహార్ రాష్ట్రంలో రోజు రోజుకూ పిల్లల మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా రోజుకి 15 మందికి పైగా పిల్లలు మిస్ అవుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయని బీహార్ పోలీసులు విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. గత మూడేళ్లలో మొత్తం...
News

బాలికకు కృత్రిమ కాలు అమరిక

బీహార్‌లోని జుముయ్‌ జిల్లాకు చెందిన సీమా అనే పదేళ్ల బాలికకు సంబంధించిన ఓ వీడియో కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. రెండేళ్ల క్రితం సీమాకు ఓ ప్రమాదం జరగ్గా.. వైద్యులు ఆమె ఎడమ కాలును పూర్తిగా తొలగించారు. అయితే...
News

పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్

77,700 మందితో భారీ భారత జాతీయ పతాక ప్రదర్శన ఆజాదీగా అమృతోత్సవ్ లో భాగంగా బీహార్‌లో ఏర్పాటు జగ్దీష్‌పుర్‌: జాతీయ పతాకానికి సంబంధించి భారత్‌ సరికొత్త రికార్డుకు యత్నించింది. సుమారు 77,700 మంది ప్రజలు భారత జాతీయ పతాకాలను ఏకకాలంలో గాల్లో...
News

బీహార్‌లోని కాళీమాత ఆలయంలో దోపిడీ

కైమూర్‌: బీహార్‌లోని కైమూర్‌లో ఒక క్రూరమైన ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు రాత్రి సమయంలో కాళీ మాత దేవాలయాన్ని దోచుకోవడానికి ముందు ఏడు కుక్కలను చంపారు. ఈ సంఘటన ఈనెల 28వ తేదీ అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఆలయంలో...
News

రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు!

బీహార్‌లో భారీ కుంభకోణం బట్టబయలు బీహార్‌: బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు. ఇప్పుడిది రైల్వే శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. బీహార్‌లోని...
News

మద్య నిషేధానికి బీహార్ కొత్త పంథా

తాగమని ప్రమాణం చేయాలని సీఎం సూచన ప‌ట్నా: బీహార్ ప్రజలు.. తాము మద్యం సేవించబోమని ప్రతిజ్ఞ చేయాలని ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ఈ నెల 26న జరగనున్నట్టు తెలిపారు. మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో కఠినంగా అమలు చేస్తున్నామని...
1 2 3
Page 2 of 3