archiveARTICLE 370

News

ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిచ్చిన ఫరూక్‌ అబ్దుల్లా: ‘రా’ చీఫ్‌

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై గతంలో తన స్వరం వినిపించిన నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాపై మాజీ రా చీఫ్‌ ఏఎస్‌ దౌలత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ రద్దుకు వ్యతిరేకంగా పోరాడినా లోలోపల మాత్రం...
News

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గింది

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని, కేంద్ర పాలిత ప్రాంతానికి రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హర్యానా పోలీసులకు విశేష సేవలందించినందుకు అమిత్ షా మంగళవారం...
News

గిల్గిట్-బాల్టిస్థాన్‌, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో చేరాల్సిందే..

శ్రీనగర్‌: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేడు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో నూతన దశను చూస్తున్నాయని చెబుతూ గిల్గిట్-బాల్టిస్థాన్‌ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలు కూడా భారత్‌లో చేరాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్...
News

కాశ్మీర్ కి ప్రత్యేక హోదా తిరిగి రాదు గాక రాదు – ఆజాద్

* స్థానిక పార్టీల అబద్ధాలను నమ్మోద్దంటూ ప్రజలకు హితబోధ ఆర్టికల్‌ 370పై కొన్ని స్థానిక పార్టీలు జమ్మూకశ్మీర్‌ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ మండిపడ్డారు.జమ్మూకశ్మీర్ ‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు...
News

ముస్లిముల తోడ్పాటుతో కొండెక్కిన శివయ్య

* జమ్మూ కాశ్మీర్లో నూతన దృశ్యం ఆవిష్కారం * 370 ఆర్టికల్ రద్దు చలవేనంటున్న విశ్లేషకులు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు సత్ఫలితాలను ఇస్తున్నదన్న విషయం మరోసారి ఋజువైంది. తీవ్రవాదులతో చేతులు కలిపి ఇన్నాళ్ళూ స్థానిక హిందువులను శత్రువులుగా చూసి,...
News

బల్తార్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం

బ‌ల్తార్‌: బల్తాల్‌ మార్గంలో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్‌నాథ్‌’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్‌నాథ్‌ యాత్ర మొదలైంది. ఆర్టికల్‌ 370 రద్దు, కోవిడ్‌ సంక్షోభాల నేపథ్యంలో...
News

క‌శ్మీర్‌లో 34 మంది కొత్త‌గా ఆస్తులు కొన్నారు..

న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్‌ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్...
NewsProgramms

పుస్తకం చిన్నది – విషయం పెద్దది

* “మనదే - మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభలో వక్తలు శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి రచించిన “మనదే మనదే కాశ్మీరం” పుస్తకం అవటానికి చిన్నదే అయినా మంచి విషయమున్న పుస్తకమని ఆ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. “మనదే.. మనదే కాశ్మీరం”...
News

జ‌మ్మూ క‌శ్మీర్‌లో 23, 24 తేదీల్లో అమిత్‌షా పర్యట‌న‌

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి...
News

ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్

జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ, వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా,...
1 2
Page 1 of 2