archiveArchaeological Survey of India

News

పొలంలో 4 వేల ఏళ్ళ‌నాటి ఆయుధాలు

ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్‌లో 4వేల ఏళ్ళ‌నాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్‌పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్​ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని...
News

కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు

న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కొట్టిపారవేసారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని...
News

పోల‌వ‌రం త‌వ్వ‌కాల్లో పురాత‌న శివ‌లింగం

పోల‌వ‌రం: పోలవ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు చేస్తుండ‌గా గోదావ‌రి న‌దిలో ఓ శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. ఏలూరు జిల్లా పోల‌వ‌రం వ‌ద్ద ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. ప్రాజెక్టులోని స్పిల్‌వే ఎగువ‌న అప్రోచ్ చాన‌ల్‌లో భాగంగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టింది....
News

రాజ‌స్తాన్‌‎లోనూ జ్ఞానవాపి..!

అజ్మీర్: మతోన్మాదులు మరుగున పడేసిన మన చరిత్ర ఆనవాళ్ళు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ్ఞానవాపి తీర్పు తర్వాత దేశంలోని వివాదాస్పద ఇస్లామిక్ కట్టడాల గురించి చర్చ మొదలైంది. అలాంటి కట్టడాల్లో ‘అధాయ్ దిన్ కా జోన్‎ప్రా’ కూడా ఒకటి. రాజ‌స్తాన్‌లోని అజ్మీర్‌లో...
News

తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌

ఆగ్రా: తాజ్‌మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల...
News

పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి

రాష్ట్ర పురావస్తు శాఖకు చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న “పల్లవప్రశస్తి” శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి...
News

118 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ ఆలయ గర్భగుడి

బ్రిటిషర్లు నింపిన మట్టి తొలగిస్తున్న భారత పురావస్తు శాఖ భువ‌నేశ్వ‌ర్‌: ఒరిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం (కోణార్క్) మరోసారి వార్తల్లో నిలిచింది. కోణార్క్ దేవాలయంలోని జగ్‌మోహన్ లేదా ముఖశాల ప్రాంగణంలో పూడ్చిన మట్టిని సురక్షితంగా తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. భారతదేశం...
News

యూపీలో గుప్తుల కాలం నాటి ఆలయ కట్టడాలు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 1500 ఏళ్ళ పురాతన గుప్తుల కాలం నాటి దేవాలయ కట్టడాలు బయటపడ్డాయి. ఇటహ్‌లోని బిల్‌సర్హ్‌ గ్రామంలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)వారి శోధనల్లో ఇవి కనిపించాయి. పురాతన కట్టడాలు ఉన్నట్టు గుర్తించి, సంరక్షిస్తున్న ప్రదేశాల్లో అధికారులు సున్నితంగా అక్కడిగల...
News

కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి.

జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి వారణాసి జిల్లా కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని అనుమతించింది. నిజానికి కాశీ విశ్వనాథ్ ఆలయం మీద ఈ మశీదును నిర్మించారు. 1664 లో మొఘల్ చక్రవర్తి...
ArticlesNews

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం...
1 2
Page 1 of 2