archive#AP

ArticlesNews

ధర్మంపై దాడి

తిరుమల శ్రీనివాసుని క్షేత్రానికి ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది భక్తులు విచ్చేస్తారు. వారిని తిరుమల ట్రస్ట్ ఆహ్వానిస్తే రావటం లేదు. వారి విశ్వాసం ప్రకారం వస్తున్నారు. భగవంతుని సన్నిధికి మరెవరి ఆహ్వానం మేరకో రావటమంటేనే అదొక దౌర్భాగ్యం. " ఎవరి విశ్వాసం...
NewsSeva

చెంచుగూడేలలో సంఘమిత్ర దుస్తుల పంపిణీ

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవాసమితి యొక్క అనేక సేవా ప్రకల్పాలలో మారు మూల కొండ కోనల్లో, గూడేలలో నివసిస్తున్న భూమి పుత్రులు నివసిస్తున్న 40 చెంచు గూడేలను దత్తత తీసుకుని  నిరంతరం వైద్యసేవలు అందించడం ఒకటి. చెంచులు ప్రభుత్వ సర్వేల...
News

కొడాలి నానిపై కేసు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం...
News

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన 'ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు'...
ArticlesNews

ఆంధ్రప్రదేశ్: మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం 

మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార...
News

శిరోముండనం కేసు : సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రపతి భవన్

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో సంచలనం రేపిన శిరోముండనం కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలిచ్చింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని నిర్దేశించింది. ఈ మేరకు...
Newsvideos

50 ఏళ్ళుగా ఇసుకలోనే నాగేశ్వరుడు – లాక్ డౌన్ తో బయటపడ్డాడు

కరోనా వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని తమ కల సాకారం చేసుకునేందుకు వినియోగించారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు యువకులు. పెన్నా ఒడ్డున ఉన్న పెరుమాళ్లపాడు ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు...
1 19 20 21
Page 21 of 21