archive#AP

News

ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం!

అడ్డుకున్న ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు, ఆల‌య ఈవో క‌ర్నూలు: ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజు రోజుకూ హిందూ వ్య‌తిరేకుల‌ అరాచకం పెరిగిపోతోంది. తాజాగా, క‌ర్నూలు జిల్లా, పాణ్యం మండ‌లంలో హిందూ వ్య‌తిరేకులు బ‌రి తెగించారు. వారి మాట‌ల‌కు ఆద‌ర‌ణ లేక‌నో లేక వారికి మ‌తి...
News

గుంటూరు, చిత్తూరు జిల్లాలో నక్సల్స్ రిక్రూట్మెంట్

జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు విజ‌య‌వాడ‌: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్టు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని, సోదాల్లో భాంగా...
ArticlesNews

పాలకులారా బాధ్యతగా మెలగండి

అయిదారేళ్ల క్రితం అనుకుంటాను.... తెదేపా ప్రభుత్వ హయాంలో... నెల్లూరు ఎస్పీ గారు ముస్లిం నాయకులను పిలిచి తీవ్రవాద సంస్థలకు, తీవ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండమని, వారి పిల్లలను సైతం అలాంటి కార్యకలాపాలకు దూరంగా పెంచమని కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం...
ArticlesNews

ఆంధ్రలో హిందువులకేదీ భరోసా?

ఒమిక్రాన్, పీఆర్సీ, ఉద్యోగుల సమ్మె, కేంద్ర బడ్జెటు, కేంద్రంపై కేసీఆర్ తిట్ల దండకం, రామానుజ విగ్రహావిష్కరణ, ఆంధ్ర, తెలంగాణాల విభజనపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, కర్ణాటక హిజాబ్ వ్యవహారం.... ఒక దానివెంట ఒకటి వరుసగా జరిగిపోతూ ఉన్నాయ్. వీటి మధ్యలో...
News

ఆంధ్రా, కేర‌ళ‌లో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల హ‌త్య‌!

విజ‌య‌వాడ‌/తిరువ‌నంత‌పురం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత‌ల‌పై రోజు రోజుకూ రాజకీయ ప్రత్య‌ర్థుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌లో ఇద్ద‌రు నాయ‌కులను పొట్ట‌న పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల...
News

‘ఎస్సీ’ సీట్లో క్రైస్తవ మహిళ… వెంటాడుతున్న ప‌ద‌వీ గండం!

గుంటూరు: ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది. ఆమె ఎస్సీ కాదని, క్రైస్తవ మహిళా అని ఫిర్యాదులు వెళ్ళ‌డంతో పాటు, స్థానిక సంస్థలకు...
News

‘హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్’

ఒంగోలు: హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని, చర్చి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ బీజేపీ మహిళల నాయకత్వంలో ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జ‌రిగింది. రాష్ట్ర...
News

రాష్ట్రంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

విజ‌య‌వాడ‌: రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జ‌రిగాయి. సూర్యనారాయణ స్వామి ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఆదిత్యాయ ఆరోగ్య ప్రదాయ అంటూ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సప్త వాహనాలపై స్వామివారు తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా...
News

అయినవిల్లి వినాయక స్వామి ఆలయంలో నేటి నుంచి లక్ష కలాల పూజ

అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా సిద్ధివినాయక స్వామివారి చెంత...
News

వారసత్వ ప్రదేశాల జాబితాలో లేపాక్షి లేదు

న్యూఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం దేశంలో గుర్తించిన 46 తాత్కాలిక ప్రదేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర...
1 14 15 16 17 18 21
Page 16 of 21