నిన్న రాములవారి ఊరేగింపుపై రాళ్ళు… నేడు కూలుతున్నఇళ్ళు!
ఖర్గోన్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో నిన్న ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపు ప్రారంభించారు. రాముల వారి భజనతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మార్గమధ్యలో రాళ్ళ దాడికి గురైంది. మతోన్మాదంతో బతుకుతున్న కొంతమంది ముస్లింలు హీరోలమని ఊహించుకుంటూ ఈ...








