వందే భారత్ పై రాళ్లేసిందెవరెంటే?
విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కంచరపాలెంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు పనితీరులో భాగంగా బుధవారం విశాఖ రైల్వే...









