నవభారత యువసైన్యం అగ్నిపథ్తో సాధ్యం
న్యూఢిల్లీ: నవ భారత యువసైన్యం అగ్నిపథ్ అని దేశంలోని యువకులందరూ అగ్నిపథ్లో చేరాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్.పి. సింగ్భాగెల్ పిలుపునిచ్చారు. తిరుపతి బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన...









