ఖమ్మంలో సామాజిక సమరసతా వేదిక రెండు రోజుల అధ్యయన వర్గ.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమరసతా అధ్యయన వర్గ ఆగష్టు 10, 11 తేదీలలో ఖమ్మంలో జరిగింది. ఈ వర్గలో వివిధ యూనివర్సిటీ, కళాశాలల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, రచయితలు, అనువాదకులు, వక్తలు, జానపద కళా రూపకాల రచయితలు ఇలా మొత్తం 150...







