కశ్మీర్ సమస్య కాంగ్రెస్ పుణ్యమే
పాకిస్తాన్కు చెందిన మహమ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతుల వారని ప్రచారం చేసి భారత్ను విభజించేలా చేశాడు. మతం వేరు అయినంత మాత్రాన జాతీయత మారదు. భారతీయ ముస్లింలలో అత్యధికులు ఈ గడ్డమీదే పుట్టినవారు. అరబ్బులు,...







