News

News

రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు!

బీహార్‌లో భారీ కుంభకోణం బట్టబయలు బీహార్‌: బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు. ఇప్పుడిది రైల్వే శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. బీహార్‌లోని...
News

ప్రపంచ దిగ్గజాలుగా భారత కంపెనీలు మారాలి

కార్పొరేటర్లకు సూచించిన మోడీ న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉత్తమ అయిదు కంపెనీల్లో భారత్‌కు చోటుండేలా సమష్టిగా కృషి చేద్దామని కార్పొరేటర్లకు మోడీ సూచించారు. నిబంధనల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, ఏవేవి పరిహరించవచ్చో తెలపాలన్నారు. ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో...
News

హిందూ కుష్ పర్వతాల మీదుగా భారత విమానాల రాక‌పోక‌లు

న్యూఢిల్లీ: అమెరికా, యూరప్​ దేశాలకు వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన విమాన మార్గాన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎంచుకుంది. ఇకపై ఆ దేశాలకు వెళ్లే విమానాలు హిందూకుష్​ పై నుంచి ప్రయాణించనున్నాయి. ఇలా చేయడం కారణంగా సమయంతో పాటు ఇంధనాన్ని కూడా...
News

హిందూ మహా సముద్రంలో మునిగిన నౌక

17 మంది మృతి, 68 మంది గల్లంతు మడగాస్కర్‌: మడగాస్కర్‌ ఈశాన్య తీరంలో సోమవారం తెల్లవారుజామున 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 68...
News

అన్నవరం దేవాలయంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణ

అన్న‌వ‌రం: అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. దేవస్థానంలో పలు అక్రమాలు జరిగాయని, నిబంధనలు పాటించడం లేదని దేవస్థానానికి చెందిన ధర్మకర్తల మండలి సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో...
News

మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే

కోర్టులో మహిళ పిటిషన్ 170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత...
News

శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు

కొలంబో: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్...
News

బిపిన్ రావత్ మరణానంతరం ఆర్మీ కమాండర్ల తొలి సమావేశం

న్యూఢిల్లీ: చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన తర్వాత తొలిసారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన భద్రతా విషయాలపై...
1 2,286 2,287 2,288 2,289 2,290 2,871
Page 2288 of 2871