News

News

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సర్వదర్శనమే… తొలిసారిగా టీటీడీ ప్రయోగం

తిరుప‌తి: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ళ‌ తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు....
News

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ఘన విజయం

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా పై 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల్లో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా అందులో జగదీప్ కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182...
ArticlesNews

సంతుష్టీకరణకి పరాకాష్ట

“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం...
News

దేవ‌త‌ల చిత్రీక‌ర‌ణ‌పై అభ్యంత‌రం… వార‌ప‌త్రిక‌పై కేసు!

కాన్పూర్‌: వార‌ప‌త్రిక‌లో ఓ వ్యాసం కోసం ప్ర‌చురించిన చిత్రంలో శివుడు, కాళీమాత‌ల‌ను అభ్యంత‌ర‌క‌ర రీతిలో చిత్రీక‌రించార‌ని హిందూ వాద కార్య‌క‌ర్త‌ల నుంచి నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో కాన్పూర్ పోలీసులు ఆ ప‌త్రిక‌పై కేసు న‌మోదు చేశారు. ఈ ప‌రిణామంతో క‌ల‌త చెందిన వ్యాస‌క‌ర్త‌,...
News

జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాల‌ది కీలక పాత్ర

చీఫ్ జస్టిస్ రమణ భాగ్య‌న‌గ‌రం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదాన చేసింది. ఓయూ 82వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై చాన్సలర్ హోదాలో సీజేఐ జస్టిస్‌ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు....
News

ఆధునాత‌న యుద్ధాలు తిప్పికొట్టేందుకు భార‌త్ సిద్ధం

న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగే యుద్ధాల‌ను తిప్పికొట్టేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆధునిక కమ్యూనికేషన్‌, సైబర్‌, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం...
News

బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టిన తృణమూల్ ఎమ్మెల్యే

కోల్‌క‌తా: బెంగాల్​లో బీజేపీ, టీఎంసీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు పలుమార్లు బాహాబాహీకి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. చి​సురాలో అలాంటి ఘటనే జరిగింది. ర్యాలీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ...
News

శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం

వెల్లువెత్తుతున్న విమర్శలు శ్రీకాళహస్తి: తిరుమల తరహాలో శ్రీకాళహస్తీశ్వరాలయానికీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మహాశివరాత్రి రోజున ముక్కంటి ఆలయ ఛైర్మన్​గా...
1 2,166 2,167 2,168 2,169 2,170 3,034
Page 2168 of 3034