News

News

సెయింట్ లూయిస్‌లో శ్రీనివాస కళ్యాణం.. తరలివచ్చిన భక్తజన సందోహం

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న 2024 వార్షిక బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హోమం నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగింపుగా శోభిల్లాడు. NRI భక్తులు పారవశ్యంతో దేవదేవుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం స్థానిక సాంస్కృతిక కేంద్రంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళీలు ఏర్పాట్లను సమీక్షించారు. మంగళవారం నాడు పుష్పయాగంతో అయిదురోజుల క్రతువు ముగిసిందని మీడియా కమిటీ ఛైర్మన్ సూరపనేని రాజా పేర్కొన్నారు....
ArticlesNews

అన్నమయ్య సంకీర్తనలలో ఆధ్యాత్మిక శక్తి తరంగాలు

ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని అనంత‌పురం శ్రీ కృష్ణ‌దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యం మాజీ విసి ఆచార్య భూమన కుసుమ‌కుమారి...
News

2న సుందరకాండ అఖండ పారాయణం

హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 2వ తేదీన తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరగనుంది. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 18 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు...
News

తిరిగి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు నిర్వహిస్తాం : అమిత్ షా

తాము తిరిగి అధికారంలోకి వస్తే దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న దానిని కూడా అమలు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెడతామని అన్నారు....
News

అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రం

అయోధ్య రాముడికి తాము నేచిన వస్త్రాలు ధరింప చేయడంపై దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోడ శ్రీనివాస్‌ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీ సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ రంగులతో తయారు చేసిన వస్త్రాలను రాముడికి అలంకరించేందుకు దిల్లీకి...
News

కాలిఫోర్నియాలో పెరుగుతున్న హిందూ ఫోబియా

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్నాయి. అత్యధికంగా యూదులపై ఈ దాడులు జరుగుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో హిందువులు, ముస్లింలు ఉన్నారు. కాలిఫోర్నియా పౌర హక్కుల శాఖ ఈ వివరాలను వెల్లడించింది.కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగం నివేదిక ప్రకారం, విద్వేష దాడుల్లో 36.9% యూదులపై జరుగగా, హిందువులపై 23.3%, ముస్లింలపై 14.6% దాడులు జరిగాయని తెలిపింది. భారతీయ-అమెరికన్లపై, ప్రత్యేకించి హిందువులపై ద్వేషపూరిత నేరాల ఆకస్మిక పెరుగుదల హిందూ సమాజాన్ని ఆందోళనను గురిచేస్తున్నాయి. ముఖ్యంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించడం, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా బెదిరింపులు వంటి సంఘటనలకు సంబంధించి వంటివి జరుగుతున్నాయని భారతీయ-అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
News

బద్రీనాథ్ దర్శనం లేకుండానే.. 650 మందికి పైగా భక్తులు వెనక్కి

పేర్లు నమోదు చేసుకోకుండా చార్ థామ్ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ నిబంధనను పాటించకుండా 650 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ వెళుతుండగా.. గౌచార్ చెకోపోస్ట్ నుంచే వారిని వెనక్కు పంపించినట్లు చమోలీ...
ArticlesNews

రణదీప్ హుడాకు స్వతంత్ర వీర్ సావర్కర్ అవార్డు

స్వాతంత్ర్య వీర్ సావర్కర్ 141వ జయంతి సందర్భంగా ఈ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి సేవలను గౌరవిస్తూ ముంబైలో ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ నటుడు రణదీప్ హుడా ఇటీవలి చిత్రంలో సావర్కర్ పాత్రను అద్భుతంగా పోషించినందుకు స్వాతంత్ర్య వీర్ సావర్కర్...
1 1,467 1,468 1,469 1,470 1,471 3,069
Page 1469 of 3069