News

News

పూరీలో చందనోత్సవం సందర్భంగా అపశ్రుతి…15 మందికి గాయాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో ప్రమాదం జరిగింది. పటాకులు పేలిన ఘటనలో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథ స్వామి చందన ఉత్సవం నిర్వహించారు. ఈ క్రతువును తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో కొంతమంది...
News

అంతరిక్షంలోకి భారత్‌ సరికొత్త ‘అగ్నిబాణ్‌’..

ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేకశ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా.. కారు చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌...
News

మదనపల్లి పురవీధుల్లో వైభవంగా శ్రీహనుమాన్ శోభాయాత్ర

అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం శ్రీహనుమాన్ శోభాయాత్ర సోసైటీ కాలనీలోని స్థానిక శ్రీరామాలయం నుంచి మొదలై కన్నుల పండుగలా సాగింది. ఇందులో భాగంగా జరిగిన బైక్ ర్యాలీలో వందలాదిగా పాల్గొని హిందువులు ఐక్యతను చాటి...
News

శుక్ర, శని, ఆదివారాల్లో దుర్గమ్మ భక్తులకు ఉచిత బస్సు

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవడానికి దేవస్థానం శుక్ర, శని, ఆదివారాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేయనున్నది. దీంతో పాటు భక్తుల, వాహనాల రద్దీని పురస్కరించుకుని కొండపైకి ఆ మూడురోజుల్లో పరిమిత సంఖ్యలో వాహనాలను అనుమతించేందుకు నిర్ణయించారు. . కొండపైన...
News

ఎల్వోసీ వెంబడి చైనా రక్షణ నిర్మాణాలు

జమ్మూ-కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి గత మూడేళ్లుగా పాకిస్థాన్ సైనిక రక్షణ సామర్థ్యాన్ని చైనా బలోపేతం చేస్తోంది. ఉక్కు బంకర్లు నిర్మించడంతోపాటు డ్రోన్లనూ పాక్ కు అందిం చిందని భారత్ అధికార వర్గాలు బుధవారం తెలి పాయి. ఎల్వోసీ వెంట...
News

కంటైనర్లో ఊపిరాడక 15 ఆవులు మృతి

అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆవులను కంటైనర్లో తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. తెలంగాణ సూర్యాపేట నుంచి ఆంధ్రా వైపు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెకోపోస్టు వద్ద కంటైనర్ పట్టుబడింది. కంటైనర్ను పోలీసులు తనిఖీ చేశారు....
News

జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర

దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ x జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సిటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజు...
ArticlesNews

నేటి కాలానికి రామాయణ సందేశం

వాల్మీకిగిరి సంభూతా రామసాగర గామినీ శ్రీమద్రామాయణీ గంగా పునాతి భువనత్రయమ్॥ ఉత్తుంగ హిమగిరి శిఖరాలలో జన్మించి సాగరగామినియైన గంగ ముల్లోకాలను పావనం చేస్తుంది. జలరూపంతో ప్రవహించే ఆ గంగయే వాగ్రూపంతో వాల్మీకిగిరి నుండి అవతరించింది. అదియే రామాయణిగంగ, ఇది జలరూపిణియైన గంగ...
1 1,464 1,465 1,466 1,467 1,468 3,069
Page 1466 of 3069