పూరీలో చందనోత్సవం సందర్భంగా అపశ్రుతి…15 మందికి గాయాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో ప్రమాదం జరిగింది. పటాకులు పేలిన ఘటనలో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథ స్వామి చందన ఉత్సవం నిర్వహించారు. ఈ క్రతువును తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో కొంతమంది...







