News

News

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్‌...
News

మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేసిన గిరిజనులు

అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగుల మండలం మద్దిగరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట, బోయితిలి, ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపుగా 500 మంది గిరిజనులు పాల్గొన్నారు.మావోయిస్టులారా మా అల్లూరి జిల్లాకు...
News

తిరుమలలో జూన్ నెలలో జరిగే విశేష ఉత్సవాలు

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో జూన్ నెలలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. జూన్ 1వతేదీ నుంచి 5వతేదీ వరకు తిరుమలలోని ఆకాశగంగ-అంజనాద్రి-బాల ఆంజనేయస్వామివారి ఆలయాల్లో హనుమజ్జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు...
ArticlesNews

మంగళూరు రోడ్లపై నమాజ్, హనుమాన్ చాలీసాతో ప్రతిఘటిస్తామన్న విహెచ్‌పి

కర్ణాటకలోని మంగళూరు నగరంలో రహదారులపై ముస్లిములు నమాజ్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. కన్నడరాష్ట్రంలోని కోస్తా ప్రాంతం అంతటినుంచీ ఆ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చర్యను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ముస్లిములు అలాంటి చర్యలను కొనసాగిస్తే తగిన ప్రతిచర్యలను...
News

“అంద‌రి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువుల‌పై ఉంది” పోస్ట్ వైర‌ల్

గాజాలోని ర‌ఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడుల‌ పట్ల ప‌లువురు సెల‌బ్రిటీలు ‘కళ్లన్నీ రఫా వైపే’ అని పోస్టులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో కొంద‌రు ఇప్ప‌టికే పాలస్తీనాకు మ‌ద్ద‌తు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఇదే కోవ‌లో భార‌త క్రికెట‌ర్ రాహుల్ తెవాటియా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా అత‌డు పాకిస్థాన్‌లోని హిందువుల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవ‌నెత్తాడు. 'అంద‌రి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువుల‌పై ఉంది' అని త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెవాటియా పెట్టాడు. ‘All Eyes on Hindus in Pakistan’ అంటూ పెట్టిన‌ అత‌ని ఇన్‌స్టా స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.అంతకుముందు సెలబ్రిటీలంతా ‘అందరి కళ్లు రఫాపైనే’ అని ట్రెండ్ చేశారు. అందుకు కౌంటర్‌గా...
ArticlesNews

హిందూ ధర్మ పరిరక్షకురాలు రాణి అహల్యాబాయి హోల్కర్

( మే 31 - రాణి అహల్యాబాయి హోల్కర్ ) భారతదేశాన్ని పరిపాలించిన ఉత్తమ పాలకులలో రాణి అహల్యాబాయి ఒకరు. అహల్యా బాయి హోల్కర్, 1725వ సంవత్సరం మే 31న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని చౌండి గ్రామంలో జన్మించారు. తండ్రి మంకోజీ...
News

బెంగాల్‌లో పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ

నూతన పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురికి సిటిజన్‌షిప్‌ సర్టిఫికేట్లను కేంద్రం బుధవారం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు, హర్యానా, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిటిజన్‌షిప్‌ సర్టిఫికేట్లను అధికారులు అందజేశారు. 2019లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం నియమ, నిబంధనలను మార్చి 11న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విషయం తెలిసిందే. చట్టం నిబంధనలు నోటీఫై అయిన రెండు నెలల అనంతరం మే 15న తొలిసారి మొదటి విడతగా 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ చేసిన విషయం తెలిసిందే....
1 1,463 1,464 1,465 1,466 1,467 3,069
Page 1465 of 3069