News

News

హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ, సంస్థ చీఫ్ హత్య

పాలస్తీనా సైనిక సంస్థ హమాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసి మధ్యప్రాచ్యంలో యుద్ధానికి దారితీసిన హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో ఛైర్మన్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన దాడిలో ఇస్మాయిల్ హనియే, అతని...
ArticlesNews

రారండోయ్‌.. అంజన్న వైభవం చూద్దాం..

శ్రావణ మాసం అంటే ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరం. అలాగే ఆ స్వామి భక్తులకు ఈనెల అంటే ఎంతో ఇష్టం. ఆయన గుళ్లు ప్రత్యేక అలంకరణకు నోచుకుంటాయి. ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన గండి...
News

తిరుమలలోని అన్ని హోటళ్లలో వ్యర్థాలను పారవేసేందుకు రెండు బిన్ల వ్యవస్థ తప్పనిసరి

తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించేందుకు రెండు చెత్త బిన్ల వ్యవస్థను నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు సంబంధిత...
News

పురాతన ఆలయాన్ని సందర్శించిన అధికారులు

తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం, తిరుమూరు గ్రామంలో చెట్ల పొదల్లో శిథిలావస్థలో బయటపడిన విష్ణు ఆలయాన్ని మంగళవారం పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తుశాఖ ఏడీ శివకుమార్‌, చరిత్ర కారుడు స్థపతి, ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్స్‌ గోవిందుసురేంద్ర, వినోద్‌, దేవదాయశాఖ అధికారి శశాంక్‌...
News

అమరావతి స్థూపాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలి

ఎంతో పురాతనమైన అమరావతి స్థూపాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 46వ సమావేశంలో కోరామని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు అన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన యునెస్కో వరల్డ్‌...
News

సంఘ కార్యకర్త హత్య : ముస్లిం హంతకుల దాడి ఉద్దేశపూర్వకమే అంటున్న కుటుంబం

ముంబై నగర శివార్లలోని ధారవి ప్రాంతంలో ఆదివారం (జులై 28) నాడు అరవింద్ వైశ్య అనే పేరున్న యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుణ్ణి పోలీసు అధికారుల కళ్ళముందే అల్లు, ఆరిఫ్ , షేర్ అలీ, ఇంకా వారి సహచరులు చంపేసారు....
ArticlesNews

అన్నీ తామై వయనాడ్ లో సేవ చేస్తున్న ”సేవా భారతి” కార్యకర్తలు, స్వయంసేవకులు

కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 150 కి పైగా మృతదేహాలను కనుగొన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి సంఖ్య తెలియరాలేదు. వీరిని కనుగొనేందుకు జాగిలాల సాయం కూడా తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద...
News

యుపిలో మతమార్పిడి వ్యతిరేక చట్టం బలోపేతాన్ని స్వాగతించిన విహెచ్‌పి

ఉత్తరప్రదేశ్‌లో 2019లో రూపొందించిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయడాన్ని విశ్వహిందూ పరిషద్ స్వాగతించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అటువంటి చర్యలు తీసుకోవాలని విహెచ్‌పి నేత మిలింద్ పరాందే పిలుపునిచ్చారు. ‘‘మతమార్పిడి వ్యతిరేక...
1 1,374 1,375 1,376 1,377 1,378 3,071
Page 1376 of 3071