News

ArticlesNews

‘హిందుత్వ చైతన్యం యువతలో విస్తరిస్తోంది, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది : విహెచ్‌పి నేత కె కోటేశ్వర శర్మ

విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజ అభ్యున్నతే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ ఏర్పడి అరవయ్యేళ్ళు గడిచాయి. హిందూ అస్తిత్వం గురించిన చైతన్యాన్ని హిందువుల్లో ప్రచారం చేయడం, పరాయి మతాల దాడుల గురించి చైతన్యవంతులను చేయడం, వాటికి ప్రతిగా స్పందించి హిందువుల హక్కుల పరిరక్షణ...
News

వక్ఫ్‌ తనవిగా చెబుతున్న ఆస్తుల వివరాలు ఇవ్వండి : రాష్ట్రాలను కోరిన పార్లమెంటరీ కమిటీ

వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ... అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని వక్ఫ్‌ ఆస్తులపై దృష్టి సారించింది. వాటిపై వివరాలను అందించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కమిటీ కోరింది. ఈ ఆస్తులకు సంబంధించిన వాస్తవ, తాజా వివరాలు సమర్పించాలని కోరింది....
News

ఇస్కాన్ సభ్యులపై బంగ్లాదేశ్ ఆంక్షలు

ఇస్కాన్‌కు చెందిన 63మంది సభ్యులు బంగ్లాదేశ్‌ నుంచి భారత్ వెడుతుండగా ఆదివారం నాడు బేనాపోల్ సరిహద్దు వద్ద అధికారులు వారిని ఆపేసారు. ప్రయాణికులు అందరి దగ్గరా తగిన పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నప్పటికీ భారత్ వెళ్ళడానికి వీల్లేదని నిలువరించారు. వారి ప్రయాణానికి తగిన...
News

ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

మహా కుంభమేళాకు సర్వం సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ మహా కుంభమేళా జరగనుంది. 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే.. కుంభమేళాకు కోట్లాది మంది తరలివెళ్తుంటారు. ఇంతటి...
News

అమెరికాకు ఆళ్లగడ్డ రామయ్య

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీవాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరంలో భద్రాచలం శ్రీసీతారా మచంద్రస్వామి ఆలయాన్ని పోలినట్టుగా గర్భగుడి, శిల్పాలు, విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ శిల్పకళ విశేషంగా ఆకట్టుకుంటోంది. అమెరికాలోని అట్లాంటాలో నిర్మించనున్న శ్రీసీతారామచంద్రస్వామి ఆల యానికి అవసరమైన స్తంభాలు, గోపురాలు,...
News

నారాయణగురు బోధనలు అవసరం : పోప్ ఫ్రాన్సిస్

సర్వత్రా ద్వేషం పెరిగి పోతున్న ప్రస్తుత కాలానికి శ్రీ నారాయణ గురు ప్రవచించిన విశ్వమానవ ఐక్యత సందేశం అత్య వసరమని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఆయన సందేశాలు ఈనాటి మన ప్రపంచానికి సంబంధించిందేనన్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలువాలో శ్రీ నారాయణ...
News

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు..

బంగ్లాదేశ్‌లో.. హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా అల్లరి మూకలు ఛట్టోగ్రామ్‌లోని మూడు ఆలయాలపై రాళ్లు రువ్వి దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. ఇస్కాన్‌ లక్ష్యంగా అణచివేత...
News

పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను వీక్షించనున్న మోదీ

గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా హిందీ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్‌’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు(సోమవారం) వీక్షించనున్నారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం ప్రత్యేక స్క్రీనింగ్‌...
News

కృష్ణవేణి సంగీత నీరాజనం

భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు... ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి...
News

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి

తిరుమల క్షేత్రం తరహాలో శ్రీశైల మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ తన చాంబర్‌లో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధిపై జాయింట్‌...
1 972 973 974 975 976 2,479
Page 974 of 2479