అందరమూ ఐక్యంగా వుంటే ఏ శక్తీ ఆపలేదు : సీఎం యోగి
హోళీ ఉత్సవం మాధ్యమంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జాతీయ ఐక్యత గురించి కీలక సందేశమిచ్చారు. ఐకమత్యం అన్న దానిని నొక్కి చెప్పారు. భారత ప్రజలు ఐక్యంగా వున్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. భారత్ ఐక్యంగా వుంటే ఏ శక్తీ కూడా మన...









