ఆగమ విద్యను మరింత సాధన చేయాలి : ఈవో శ్రీనివాసరావు
విద్యార్థులు ఆగమ విద్యను మరింత సాధన చేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సూచించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరశైవాగమ పాఠశాలలో ప్రవేశం పొంది.. ఆరేళ్ల కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది....









