ఫేక్ వార్తల ఫ్యాక్టరీగా పాకిస్థాన్.. నేవీ డ్రిల్స్ ఫొటోను తాజా యుద్ధానికి ముడిపెట్టిన వైనం
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాత ఫొటోలను ఎడిట్ చేసి తన ప్రజలను, ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. స్వయంగా సైనిక ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫేక్...









