( మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ) భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక...
గత నెల పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. పాక్ రేంజర్లు బుధవారం ఆయనను భారత అధికారులకు అప్పగించారు. పంజాబ్లోని అమృత్సర్...
సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సారధ్యంలో వివేకానంద విద్యానికేతన్ సంస్థ నిర్వహించే 10 పాఠశాలలకు చెందిన 177 ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అమరావతిలోని "75 త్యాల్లూర్" గ్రామంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ కళలను విద్యార్థులకు ఎలా బోధించాలి, ఎలా...
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్కు టర్కీ బహిరంగంగా మద్దతు పలకడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 'బ్యాన్ టర్కీ' ఉద్యమం పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని పుణె నగరంలో దీని...
బుర్కినా ఫాసోలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 100 మందికి పైగా మరణించారు. ఈ దాడికి అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ -JNIM బాధ్యత వహించింది. ఈ దాడి జిబో నగరం చుట్టుపక్కల సైనిక స్థావరాలపై జరిగింది....
సద్గుణాలన్నింటినీ పోగుచేసి రాశిగా పోస్తే అందులో మనకు సాక్షాత్కరించేది శ్రీరామచంద్రుడి దివ్య మంగళ స్వరూపమేనంటారు రాముడి గుణగణాలను అధ్యయనం చేసిన జ్ఞానులు. సద్గుణనిధి కాబట్టే తరతరాలుగా భారతీయులందరికీ శ్రీరామచంద్రుడే ఆదర్శ పురుషుడు అయ్యాడు. సమాజంలో ఓ వ్యక్తి ఉత్తముడిగా జీవించాలంటే అతడికి...
శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనల ద్వారా విశ్వవ్యాప్తమయ్యాయని రాజంపేట శాసనసభ్యుడు, ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. తాళ్లపాకలో అన్నమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ధ్యానమందిరంలోని అన్నమాచార్యుని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తన గానంతో వెంకటేశ్వరస్వామి హృదయంలో స్ధానం...
( మే 15 నుంచి సరస్వతి నదీ పుష్కరాలు ) దేశంలోని ప్రతి నదికి ఒక ప్రత్యేకత. ఆయా ప్రాంతాల ప్రజలు స్థానిక/సమీపంలోని నదులనే కాదు…ఆసేతుశీతాచల పర్యంతం గల నదులన్నిటిని దేవత(లు)గా పరిగణించి కొలుస్తారు. ఆయా నదులకు వచ్చే పుష్కరాలు జాతీయ...
కశ్మీర్లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం పాకిస్థాన్ను నిందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి...
విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని జి. పుల్లారెడ్డి భవన్, విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం ప్రేరణ దాయకంగా జరిగింది. ఈ నెల 22వ తేదీ నిర్వాహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం...