News

News

బ్రహ్మోస్‌.. ఒక సందేశం

బ్రహ్మోస్‌ ఒక ఆయుధం మాత్రమే కాదని.. ఇది భారత సాయుధ బలగాల ‘శక్తి సందేశం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్‌ సైనిక ప్రధాన కేంద్రం ఉన్న రావల్పిండిలోనూ...
News

పీవోకేను తిరిగి ఇవ్వాల్సిందే..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను భారత్‌కు తిరిగి ఇవ్వాల్సిందేనని.. చర్చలకు ఇదే ప్రధానమని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పినట్లు తెలిసింది. పాకిస్థాన్‌ తమకు ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం ఉదయం జేడీ వాన్స్‌,...
News

ఉగ్రవాదం, ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే చర్చలు

భారత్‌ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నవ యుగ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్‌ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. ఆ...
News

జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్‌ జెండాను తొలగింపు

జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్‌ జెండాను తొలగించారు. దానిని హిందూ సంఘాల నేతలు తీసుకెళ్లి తొలగించారు. తొలుత విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌, హిందూ సంఘాల నాయకులు భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ జేఎన్టీయూకేలోకి వచ్చి పరిపాలనాభవనం ఎదురుగా ఉన్న పాకిస్థాన్‌ జెండాను తొలగించాలని...
News

పాకిస్తాన్‌పై సైలెంట్‌గా బాంబ్ వేసిన ఇండియన్ లేడీ యాంకర్.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో.. గ్లోబల్‌గా ట్రెండ్ చేయాల్సిందే..

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ ఇండియన్ లేడీ న్యూస్ యాంకర్ వీడియో ఫీడ్‌లో వచ్చేస్తోంది. పాక్ డిఫెన్స్ మినిస్టర్‌ ఖ్వాజా అసీఫ్‌ను సెకన్లలో రోస్ట్ చేయడమే ఇందుకు కారణం. కాగా ఇంటర్నేషనల్ మీడియా చానల్ సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
News

ఆపరేషన్‌ సిందూర్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్‌స్థాన్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం (India-Pak ceasefire) తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు(Modi address...
News

భారత్ ముందు నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిందని, అంతర్జాతీయంగా భారత్ ముందు నిలబడలేమని నజామ్ సేథి అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాలు కూడా...
News

డిప్యూటీ సీఎం ఉదయనిధిపై కేసు విచారణ ఆగస్టుకు వాయిదా

సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా... అంటూ తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాట పెద్ద వివాదమే ఏర్పడింది. ఉదయనిధిపై కేసుల నమోదు వరకు వెళ్లింది. కాగా... ఆ కేసు...
News

యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్‌ సీరియస్‌

భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్‌ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్‌...
ArticlesNews

ఇండియన్‌ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఇదే..!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ నాలుగు రోజుల పాటు పాక్‌ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత...
1 712 713 714 715 716 2,478
Page 714 of 2478