ఆగమపండితుల ఆధ్వర్యంలోనే పూజలు
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగమపండితుల ఆధ్వర్యంలోనే పూజా కార్యక్ర మాలు జరుగుతున్నాయని దేవ దాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. నెల్లూ రులో మంగళవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. ఆల యాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు....









