రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్కు...
భారత రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్లో పని చేస్తున్న ఎహసాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారిని భారతదేశం బహిష్కరించింది. 24 గంటల్లోగా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించింది. ఎహసానుర్ రహీమ్, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరఫున...
పాకిస్తాన్ తాజాగా భారతదేశానికి ఒక లేఖ రాసిందని తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం విషయంలో పునరాలోచించాలని ఆ లేఖలో పాకిస్తాన్ కోరిందని సమాచారం. పాకిస్తాన్ భూభాగంలోకి నదుల ప్రవాహాన్ని కొనసాగనివ్వాలంటూ ఆ దేశపు జలవనరుల...
ఢిల్లీ ఏపీ భవన్ ప్రాంగణంలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఆలయం కూల్చివేతపై శివ బాలాజీ , వెంకటేశ్వర మందిర్ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణకు రాగా.....
పాక్ రేంజర్ల నిర్బంధంలో గత 21 రోజులుగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణమ్ కుమార్ షా విడుదలైన సంగతి తెలిసిందే. పాక్ అదుపులో ఉన్నప్పుడు ఆయనను నిద్ర పోనివ్వలేదని, దూషించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిర్బంధంలో ఉన్నన్ని...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల ఆలయంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే చేనేత కార్మికుడు బుధవారం అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించారు.నల్ల విజయ్ కుమార్ కుటుంబం ప్రతి...
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడిని బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ తీవ్రంగా ఖండించారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ను కొనియాడిన ఆయన పీవోకేలోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్లో మాట్లాడిన వీడియోను...
ఆయనో క్రైస్తవ మత బోధకుడు. కానీ తప్పు మీద తప్పుచేసి దొంగలా దొరికాడు. చివరికి బ్యాంకు జప్తు చేసిన తన భవనంలోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించాడు. కేసులు నమోదయ్యే సరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విజయవాడ నగరానికి చెందిన పాలిశెట్టి ప్రదీప్కుమార్ మొగల్రాజపురంలో...
ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాగే, దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ జమ్ము...
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గత 99 సంవత్సరములుగా సమాజంలోని వ్యక్తులలో దేశభక్తిని, సేవాభావాన్ని, సమరసతను, స్వాభిమానమును నిర్మాణం చేస్తూ భారతదేశం యొక్క పరమవైభవస్థితి సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నది. భారతదేశాన్ని జగద్గురు స్థానం లో నిలపడానికై కృషిచేస్తూ విజయదశమి 2025 నాటికి 100...