భారతీయ జర్నలిజం నారదుడి ధృక్కోణంతో తిరిగి అనుసంధానం కావాలి : ప్రఫుల్ల కేత్కర్
భారతీయ జర్నలిజం తిరిగి నారదుడి ధృక్కోణంతో తిరిగి అనుసంధానం కావాలని ఆర్గనైజర్ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ అభిప్రాయపడ్డారు. భారతీయ సంప్రదాయంలో దేవర్షి నారదుడ్ని మొదటి జర్నలిస్టుగా పేర్కొంటామని, ముల్లోకాల సంక్షేమం కోసం బలంగా విషయాన్ని వెల్లడించే సంభాషణ కర్తగా కూడా...








