News

News

మంత్రి గారి ‘‘పైత్యం’’… తొక్కిసలాటను, దేవాలయాల సందర్శనతో పోల్చడమా?

పోలికకూ ఓ అర్థం వుండాలి. ఓ సందర్భమూ వుండాలి. ఓ సంఘటన జరిగినప్పుడు దేనితో పోల్చాలి? అన్న ఇంగితమైనా వుండాలి. కానీ.. డీఎంకే మంత్రి, హిందూ ధర్మ ద్వేషి, క్రైస్తవ అభిప్రాయాలను బలంగా విశ్వసించే మనో తంగరాజ్ అర్థం పర్థం లేని...
News

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం

హిందూ ధర్మ ప్రచారం పరిరక్షణలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 24 తేదిన విజయవాడ నగరంలోని రామకృష్ణపురం ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ ఉత్సవ విగ్రహాలతో నగర పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించిన అనంతరం శ్రీనివాసకళ్యాణం...
News

వెలుగుచూసిన 800 ఏళ్ల నాటి శివాలయం

మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో 800 ఏళ్ల నాటి శివాలయం వెలుగుచూసింది. పాండ్య రాజవంశపు ప్రత్యేక శైలిలో నిర్మించిన ఈ ఆలయం.. మారవర్మన్ సుందర పాండ్యన్-I పాలనాకాలం నాటిదని నిపుణులు నిర్ధారించారు. తెన్నవన్ ఈశ్వరమ్ పేరుతో ప్రసిద్ధమైన ఈ...
ArticlesNews

గ్రామదేవతలకు మూలాధారం యోగశక్తి

దేవుడొక్కడే. పురుషుడూ కాదు, స్త్రీ కూడా కాదు. దేవుడు దేవుడే. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న చైతన్యమే దేవుడు. నేనొక్కణ్ణి బహుగా విస్తరించాను అని (ఏకోనవి బహుస్యామః) వేదంలో దేవుని మాటగా ఒక వాక్యముంది. అంటే చైతన్యరూపమైన ఆ భగవంతుణే మనం...
News

మత ఛాందసవాదుల కబంధ హస్తాల నుంచి 238 ఆవులను విడిపించారు!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో బక్రీద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయాలని రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే పోలీసులను ఆదేశించారు. పోలీసుల కధనం ప్రకారం, పాత కామ్తార్ ప్రాంతంలో పోలీసుల తనిఖీల భాగంగా 238...
News

లడ్డూ జీఐ హక్కుల ఉల్లంఘనపై టీటీడీ సీరియస్‌

కోట్లాది మంది శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వినియోగించుకుంటున్న కొన్ని సంస్థలపై టీటీడీ కొరడా ఝుళిపించింది. జీఐ(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) హక్కులను ఉల్లంఘిస్తూ స్వామి లడ్డూ పేరుతో తమ ఉత్పత్పులను విక్రయిస్తున్న, ప్రచారం చేస్తున్న సంస్థలపై...
News

ప్రభుత్వ కార్యక్రమాల్లో భారతమాత చిత్రాన్ని అనుమతించం : కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం

ప్రభుత్వ కార్యక్రమాల్లో భారతమాత చిత్రాన్ని అనుమతించబోమంటూ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కింది. అలాంటి చిత్రానికి రాజ్యాంగం ద్వారాగానీ, భారత ప్రభుత్వం ద్వారాగానీ ఎలాంటి గుర్తింపు లేదంటూ వితండవాదం చేసింది. అందుకే పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో...
ArticlesNews

హిందూ సామ్రాజ్య దినోత్సవం: స్వాభిమానానికి పట్టాభిషేకం

( జ్యేష్ట శుద్ధ త్రయోదశి - హిందూ సామ్రాజ్య దినోత్సవం ) 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ,...
News

సాధారణ జీవితమే… పనితనంతో అసాధారణ స్థాయికి చేరుకుంటారు : మోహన్ భాగవత్

స్వయంసేవకులు అత్యంత సాధారణ జీవితం గడుపుతారు కానీ.. వారి పనితనం ద్వారా అసాధారణ స్థాయికి చేరుకుంటారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. అలాగే వారు చేసే ప్రతి పనీ సమాజ అభ్యున్నతి కోసమేనని, ఆ ప్రయత్నంలోనే నిరంతరం...
1 669 670 671 672 673 2,478
Page 671 of 2478